దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్-కొల్లం, సికింద్రాబాద్-దానాపూర్ రైల్వే స్టేషన్ల మధ్య నాలుగు రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
రైల్వే డిగ్రీ కాలేజీలో కొత్తగా రెండు డిగ్రీ కోర్సులు ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నట్టు బుధవారం దక్షిణ మధ్య రైల్వేజోన్ అధికారులు తెలిపారు. 2024-25 విద్యాసంవత్సరం నుంచి బీబీఏ, బీకామ్(కామర్స్) కోర్సుల�
ఎండకాలం దృష్ట్యా ఏప్రిల్, మేలో కలిపి దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో దాదాపు 1079 ప్రత్యేక రైళ్ల (ట్రిప్పులు)ను ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు శుక్రవారం తెలిపారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఈ నిర్ణయ�
దక్షిణ మధ్య రైల్వే జోన్, సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే ఆధ్వర్యంలో చర్లపల్లి రైల్వేస్టేషన్లో టర్మినల్ పనులు మూడేండ్లుగా నత్తనడకన కొనసాగుతున్నాయి. గత డిసెంబర్ నాటికే టర్మినల్ పూర్తి కావాల్సి ఉన�
సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రయాణికుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని పలు రైల్వే స్టేషన్ల మధ్య ఆరు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తూ శుక్రవారం రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 12 నుంచి 20వ తేదీ వరకు �