దక్షిణాఫ్రికాపై పాక్ జయభేరిసెంచూరియన్: కెప్టెన్ బాబర్ ఆజమ్ (59 బంతుల్లో 122; 15 ఫోర్లు, 4 సిక్సర్లు) వీరవిహారంతో దక్షిణాఫ్రికాతో మూడో టీ20లో పాకిస్థాన్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా నాలుగు మ్య�
జొహన్నెస్బర్గ్: ఆల్రౌండ్ ప్రదర్శనతో సత్తాచాటిన దక్షిణాఫ్రికా రెండో టీ20లో పాకిస్థాన్ను చిత్తుచేసింది. మూడు టీ20ల సిరీస్లో భాగంగా సోమవారం ఇక్కడ జరిగిన రెండో మ్యాచ్లో సఫారీ జట్టు 6 వికెట్ల తేడాతో ఆర�
జొహన్నెస్బర్గ్: దక్షిణాఫ్రికాపై వన్డే సిరీస్ గెలిచిన పాకిస్థాన్.. టీ20ల్లోనూ బోణీ కొట్టింది. శనివారం ఇక్కడ జరిగిన తొలి టీ20లో పాక్ 4 వికెట్ల తేడాతో ఆతిథ్య సఫారీ జట్టుపై ఉత్కంఠ విజయం సాధించింది. మార్క్మ
ఫఖర్ రనౌట్పై వివాదం జొహనెస్బర్గ్: దక్షిణాఫ్రికాతో రెండో వన్డేలో పాకిస్థాన్ బ్యాట్స్మన్ ఫఖర్ జమాన్ రనౌటైన తీరుతో క్రీడాస్ఫూర్తి అంశం మరోసారి చర్చకు వచ్చింది. ఆదివారం జరిగిన మ్యాచ్లో 193 పరుగుల
సెంచూరియన్: దక్షిణాఫ్రికాతో శుక్రవారం జరిగిన తొలి వన్డేలో పాక్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సఫారీలు నిర్దేశించిన 274 పరుగుల లక్ష్యాన్ని పాక్ 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ బాబర్ ఆజమ్ (
సౌత్ ఆఫ్రికా : నాగార్జున సాగర్ ఉప ఎన్నికలలో టీఆర్ఎస్ ఎన్నారై సౌత్ ఆఫ్రికా శాఖ తరఫున ప్రచారం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు గుర్రాల నాగరాజు (సౌత్ ఆఫ్రికా శాఖ అధ్యక్షుడు ) ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రచారంలో �
ఐదో వన్డేలోనూ భారత్ ఓటమిలక్నో: కెప్టెన్ మిథాలీ రాజ్ (104 బంతుల్లో 79 నాటౌట్; 8 ఫోర్లు, ఓ సిక్స్) మినహా మిగిలిన వారు విఫలమవడంతో దక్షిణాఫ్రికా చేతిలో భారత మహిళల జట్టుకు మరో ఓటమి ఎదురైంది. బుధవారం ఇక్కడ జరిగి�
లక్నో: ఏడాది విరామం తర్వాత బరిలోకి దిగిన భారత మహిళల జట్టు దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో నిరాశ పరిచింది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆదివారం జరిగిన తొలి పోరులో భారత మహిళల జట్టు 8 వికెట్ల తేడాతో ఓడి�
ముంబై: భారత బ్యాట్స్వుమన్ హర్మన్ప్రీత్ కౌర్ ఆదివారం అరుదైన ఘనత సాధించింది. భారత్ తరఫున 100 వన్డేలకు ప్రాతినిధ్యం వహించిన ఐదో భారత మహిళా క్రికెటర్గా ఆమె నిలిచింది. సౌతాఫ్రికాతో లక్నో వేదికగా జరిగ�
కేప్ టౌన్: ఒక ఉత్పత్తి కేంద్రం నుంచి పెద్ద సంఖ్యలో మొసళ్లు మాయమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, పర్యావరణ శాఖ సిబ్బంది వాటిని పట్టుకునే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. దక్షిణ ఆఫ్రికాలో బుధవారం ఈ ఘటన జరిగి�