మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) పదకొండో మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళురు (Royal Challengers Bangalore), ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ మేగ్ లానింగ్ ఫీల్డింగ్ తీసుకుంది.
మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)లో ఇప్పటి వరకూ ఖాతా తెరవని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కీలక మ్యాచ్లో విఫలం అయింది. శుభారంభం దక్కినా భారీ స్కోర్ చేయలేకపోయింది. యూపీ వారియర్స్ బౌలర్లు చెలరేగ�
ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 154కు ఆలౌట్ అయింది. ముంబై బౌలర్లు వరుసగా వికెట్లు తీస్తూ ఆర్సీబీని ఒత్తిడిలోకి నెట్టారు. ఒకదశలో 100 రన్స్ కూడా చేస్తుందో, లేదో �
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ సోఫీ డెవినె (16), దిశా కసాత్ ఒకే ఓవర్లో వరుస బంతుల్లో పెవిలియన్ చేరారు. గత మ్యాచ్లో నాలుగు వికెట్లు తీసిన ఇషాక్ డెవినే వికెట్ తీసి ముం
మహిళల ప్రీమియర్ లీగ్ నాలుగో మ్యాచ్లో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధాన బ్యాటింగ్ తీసుకుంది. ముంబైలోని బ్రబౌర్నే స్
ఐసీసీ మహిళల టీ20 జట్టును ఐసీసీ సోమవారం ప్రకటించింది. 2022 సంత్సరానికి గానూ 11 మంది ఆటగాళ్లను ఎంపిక చేసింది. భారత క్రికెటర్లు నలుగురు ఈ లిస్టులో చోటు దక్కించుకున్నారు. ఈ టీమ్కు న్యూజిలాండ్ ప్ల�