Operation Akhal | జమ్ము కశ్మీర్ (Jammu Kashmir)లో ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది. తాజాగా కుల్గామ్ (Kulgam)లో ఉగ్రవాదుల (terrorists)తో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు సైనికులు వీరమరణం పొందారు (soldiers killed).
soldiers killed | పొరుగు దేశం పాకిస్థాన్ (pakistan)లో బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (Baloch Liberation Army) మరోసారి రెచ్చిపోయింది. క్వెట్టా (Quetta), కలాట్ (Kalat)లో వరుస దాడులు చేపట్టింది.
Soldiers Killed | రాజస్థాన్ బికనీర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు మందగుండు పేలడంతో ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ నార్త్ క్యాంప్ ఆర్టిలరీ ప్రాక్టీస్ సమయం�
Drone attack | ఇజ్రాయెల్లోని ఓ సైనిక స్థావరమే లక్ష్యంగా హెజ్బొల్లా మనవరహిత విమానాలు దాడి చేశాయి. ఈ ఘటనలో నలుగురు ఇజ్రాయెల్ సైనికులు మృతిచెందగా.. దాదాపు 67 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఇజ్రాయె�
Kashmir Encounter: జమ్మూకశ్మీర్లోని కిష్టవార్లో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదులు సంచరిస్తున్నట్లు ఇంటెలిజెన్స్ సమాచారం వచ్చిందని, దాని ఆధారంగా చాట్రూ ప్రాంతం�
T-72 Tank: లేహ్లో ఉన్న బోధి నదిలో టీ-72 యుద్ధ ట్యాంక్ కొట్టుకుపోయింది. శిక్షణ నిర్వహిస్తున్న సమయంలో నదిలో నీటి మట్టం అకస్మాత్తుగా పెరిగింది. దీంతో ఆ ట్యాంక్ ఆ ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో అ�
తుపాకుల మోతలతో దండకారణ్యం దద్దరిల్లిపోయింది. మావోయిస్టులు ఒక్కసారిగా జవాన్లపై మెరుపు దాడికి దిగడంతో జరగాల్సిన అనర్థం జరిగిపోయింది. సీఆర్పీఎఫ్ కొత్త శిబిరం ప్రారంభం రోజే ఇరువర్గాల మధ్య జరిగిన భీకర ప�
జోర్డాన్లో జరిగిన డ్రోన్ దాడిలో అమెరికాకు చెందిన ముగ్గురు భద్రతా దళ సభ్యులు మృతి చెందగా, ‘చాలా మంది’ గాయపడినట్టు అమెరికా అధ్యక్షుడు జో బైడన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ దాడి వెనుక ఇరాన్ ప్రోత్సా�
పాకిస్థాన్లోని ఖైబర్పఖ్తుంఖ్వా రాష్ట్రంలో సైనిక శిబిరంపై మంగళవారం ఉగ్రవాదులు దాడి చేశారు. పేలుడు పదార్థాలతో కూడిన వాహనంతో శిబిరంపైకి దూసుకెళ్లారు. దీంతో 25 మంది సైనికులు మరణించారు. పేలుడు ధాటికి సైని�
ఇజ్రాయెల్పై దాడికి హమాస్ మిలిటెంట్ గ్రూపు కిమ్ పాలిస్తున్న ఉత్తర కొరియా ఆయుధాలు వినియోగించిందా? ఆ ఆయుధాలు, రాకెట్లతోనే ఈ నెల 7న ఇజ్రాయెల్ భూభాగంపై హమాస్ దాడులకు దిగిందా? అంటే అవుననే సమాధానం వినిపి�
Jammu Kashmir | శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లోని ఫూంచ్ వద్ద ఆర్మీ ట్రక్కులో ఆకస్మాత్తుగా మంటలు సంభవించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనను భారత సైన్యం ఉగ్రదాడిగా తేల్చింది. ఈ దాడిలో ఐదుగురు జవాన్లు సజీ�
blast in military bus | సిరియాలో రాజధాని డమాస్కస్ ప్రాంతంలో మిలటరీ బస్సులో పేలుడు జరిగింది. పేలుడు కారణంగా పలువురు సైనికులు ప్రాణాలు కోల్పోయారని స్థానిక షామ్ ఎఫ్ఎం తెలిపింది. పేలుడు కారణంగా 17 మంది
కీవ్: ఉక్రెయిన్పై రష్యా దాడి ప్రారంభించి నేటితో 23 రోజులైంది. ఇంకా అనేక నగరాలపై రష్యా సేనలు దాడులతో హోరెత్తిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు 14,200 మంది రష్యా సైనికుల్ని హతమార్చినట్లు ఉక్రెయిన్