తమ గ్రామంలో శ్మశాన వాటిక స్థలం కూడా ఉంచరా? సమాధులను కూల్చేస్తే పూర్వీకుల జ్ఞాపకాలు ఎలా? అంటూ పెద్దపల్లి మండలం రాఘవాపూర్ గ్రామస్థులు అధికారులను ప్రశ్నించారు. గ్రామ శివారులోని సర్వేనంబర్ 1072లో గతంలో శ్మశ
సోలార్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో పీఎం కుసుమ్ పథకం అమలుపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమావేశమయ్�
‘సభా స్థలిపై ఏర్పాటు చేసిన బ్యానర్లో సీఎం, డిప్యూటీ సీఎం ఫొటోలు పెట్టారు. దానికి ప్రొటోకాల్ పాటించారు. స్థానిక ఎమ్మెల్యేనైన నా ఫొటో ఎందుకు పెట్టలేదు?’ అంటూ సింగరేణి అధికారులపై కొత్తగూడెం ఎమ్మెల్యే కూన
ట్రాన్స్కో నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తున్న సెస్ సంస్థ ఇక నుంచి సొంతంగా తయారు చేసుకోవడంపై దృష్టి సారించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, జర్మనీ కో-ఆపరేటివ్ బ్యాంకు సహకారంతో సోలార్ ప్లాంట్ ఏర్పా�
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల విద్యుత్తు శాఖ ఏడీ గాజుల శ్యామ్ప్రసాద్ ఏసీబీ అధికారులకు గురువారం పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. తంగడపల్లిలోని అక్రిట్ పరిశ్రమలో సోలార్ విద్యుత్తు ప్లా�
Gautam Adani: గౌతం అదానీకి అరెస్టు వారెంట్ జారీ అయ్యింది. అమెరికా జడ్జి ఆ ఆదేశాలు ఇచ్చారు. మల్టీ బిలియన్ డాలర్ స్కామ్లో గౌతం అదానీని దోషిగా తేల్చారు. సోలార్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టు కోసం జరిగిన బాండ్ల సేక�
సౌర విద్యుత్తు ఉత్పత్తి కోసం స్విట్జర్లాండ్ ప్రభుత్వం విప్లవాత్మక ఆలోచన చేసింది. రైల్వే ట్రాక్పై తొలిసారి రిమూవబుల్ సోలార్ పవర్ ప్లాంట్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ ప్లాంట్ ఏర్పాటుకు ఆ దే
వ్యాపార విస్తరణ దిశలో భాగంగా రానున్న రోజుల్లో రాజస్థాన్లో సోలార్ పవర్ ప్లాంట్ను ఏర్పాటు చేయనున్నట్టు సింగరేణి సంస్థ సీఎండీ ఎన్ బలరాం పేర్కొన్నారు.
సింగరేణి ఇతర విభాగాల్లో వ్యాపారాన్ని శరవేగంగా విస్తరిస్తున్నది. ఇప్పటికే పలు రాష్ర్టాల్లో సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసిన సంస్థ..తాజాగా రాజస్థాన్లో మెగా సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి సిద్దమవు�
Singareni | సింగరేణి సంస్థ వ్యాపార విస్తరణ దిశగా అడుగులు వేస్తున్నది. ఇందులో భాగంగా రాజస్థాన్లో సోలార్ పార్క్లో సంస్థ మెగా సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నది. ఇందుకోసం సంస్థ సీఎండీ ఎన్ బలరామ
రెన్యూవబుల్ ఎనర్జీ లో అదానీ గ్రూపు సంస్థలు దూసుకుపోతున్నాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ గుజరాత్లో 2,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ను ప్రారంభించింది.
చందనవెల్లిలో చేపట్టిన భూసేకరణ సందర్భంగా చోటుచేసుకున్న అవకతవకలపై విచారణ జరిపిస్తామని, నిజమైన లబ్ధిదారులకు పరిహారం అందేలా చూస్తామని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
దేశంలోకెల్లా ఖమ్మం ఐడీవోసీలోనే మొట్టమొదటి సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసినట్లు మంత్రి అజయ్కుమార్ పేర్కొన్నారు. సౌర విద్యుత్ ఉన్న కలెక్టరేట్లలో ఖమ్మానిదే ప్రథమస్థానమని అన్నారు. ఐడీవోసీ అధికారు
సింగరేణి సంస్థ విస్తరణలో భాగంగా మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిల్వ నీటిపై తేలియాడే సోలార్ విద్యుత్తు ప్లాంటు ఏర్పాటుకు యాజమాన్యం నిర్ణయించిందని డైరెక్టర్ (ఈఅండ్ఎం) సత్యనారాయణరావు పేర్కొన్నారు.