రైతులు వేసిన పంటలే మళ్లీ వేయడం వల్ల దిగుబడులు తగ్గుతున్నాయి. చాలా మంది నేటికీ ఒకే రకమైన పంటలను పండిస్తూ ఆర్థికంగా నష్టపోతున్నారు. ఏటేటా పంట మార్పిడి చేస్తే దిగుబడులు పెరగడంతోపాటు నేల భౌతిక స్థితి మెరుగు
వ్యవసాయ భూములు ఆరోగ్యంగా ఉంటే నాణ్యమైన దిగుబడులు అందుకోవచ్చు. అందుకు రైతులు భూసార పరీక్షలు చేయించుకొని ఫలితాల ఆధారంగా పంటలు సాగు చేస్తే వృథా ఖర్చులను ఆదా చేసుకోవచ్చు.
డైనోసార్లు అంతరిస్తాయి.. మంచుయుగం ఏనుగులు అంతరిస్తాయి.. కానీ, నేల అంతరిస్తుందా? వినటానికే విచిత్రంగా ఉన్నా.. ప్రస్తుతం జరుగుతున్నది అదే. భూమ్మీద ఉన్న నేలల్లో 52 శాతం ఇప్పటికే సాగుకు పనికి రాకుండా ఎడారిగా మా�
రైతులు అధిక పంట దిగుబడులు సాధించేందుకు భూసార పరీక్షలు చేసుకొని విత్తనాలు వేసుకోవాలని రైతులకు వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ప్రతి ఏడాది రైతులు తమకున్న భూమిలో మట్టి పరీక్షలు చేసుకొని పంటలు వేస�
30 ఏండ్ల నిరీక్షణకు తెరపడింది. శాస్త్రవేత్తల కల సాకారమైంది. జాబిల్లి నుంచి తీసుకొచ్చిన మట్టిలో మొక్కలను పెంచాలన్న వారి లక్ష్యం ఎట్టకేలకు నెరవేరింది. చంద్రుడి మట్టిలో నాసా సహకారంతో యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోర
భూమి పుట్టుక, అది జీవానికి అనుకూలంగా మారడానికి ఇక్కడి ఉపరితలంపై ఎలాంటి పరిణామాలు సంభవించాయో.. అంగారక గ్రహంపై కూడా అలాంటి చర్యలే జరిగినట్టు శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది. భూమిపైన ఉన్న అగ్నిశిలలను అం�
లలు శైథిల్యం (పగిలి) చెందడంవల్ల ఏర్పడిన శిలాశైథిల్య పదార్థాన్ని రెగోలిథ్ అని అంటారు. ఈ రెగోలిథ్ అనే పదార్థం వివిధ జీవ, భౌతిక, రసాయన ప్రక్రియలకు లోనై కాలక్రమేణా మెత్తని పొరగా...
అశ్వారావుపేట: నాణ్యమైన పంట దిగుబడుల కోసం భూమిని ఎప్పటికప్పుడు సంరక్షించుకోవాలని వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డా.ఎం.మాధవి, ఎస్బీఐ కొత్తగూడెం రీజనల్ మేనేజర్ మహేశ్వర్లు రైతులకు సూచించారు. భూసార పరీక్ష�