నేటి టెక్ యుగంలో అన్ని స్మార్ట్గా మారిపోతున్నాయ్. చివరికి మట్టి కూడా స్మార్ట్ అయిపోతున్నది. మీరు విన్నది నిజమే. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ పరిశోధకులు స్మార్ట్ మట్టిని ఆవిష్కరించారు.
అట్ట ముక్కలు, బంకమట్టితో అరచేతిలో ఇమిడే విధంగా అయోధ్య శ్రీరామ మందిరాన్ని తయారు చేసి తన నైపుణ్యాన్ని చాటుకుంది వికారాబాద్ మండలం మద్గుల్ చిట్టెంపల్లి గ్రామానికి సాయిప్రియ.
మనిషి నడిచేది మట్టిపైనే.. మనిషి నిలిచేది మట్టిపైనే... మనిషి పోయాక ఆయన మీద కప్పేది మట్టినే. మట్టితో మనిషి బంధం ఎనలేనిది. ఇలా... పుట్టినప్పటి నుంచి గిట్టేదాన్క మట్టితో మనిషిది విడదీయరాని బంధం.. అలాంటి మట్టిని క�
రైతులు వేసిన పంటలే మళ్లీ వేయడం వల్ల దిగుబడులు తగ్గుతున్నాయి. చాలా మంది నేటికీ ఒకే రకమైన పంటలను పండిస్తూ ఆర్థికంగా నష్టపోతున్నారు. ఏటేటా పంట మార్పిడి చేస్తే దిగుబడులు పెరగడంతోపాటు నేల భౌతిక స్థితి మెరుగు
వ్యవసాయ భూములు ఆరోగ్యంగా ఉంటే నాణ్యమైన దిగుబడులు అందుకోవచ్చు. అందుకు రైతులు భూసార పరీక్షలు చేయించుకొని ఫలితాల ఆధారంగా పంటలు సాగు చేస్తే వృథా ఖర్చులను ఆదా చేసుకోవచ్చు.
డైనోసార్లు అంతరిస్తాయి.. మంచుయుగం ఏనుగులు అంతరిస్తాయి.. కానీ, నేల అంతరిస్తుందా? వినటానికే విచిత్రంగా ఉన్నా.. ప్రస్తుతం జరుగుతున్నది అదే. భూమ్మీద ఉన్న నేలల్లో 52 శాతం ఇప్పటికే సాగుకు పనికి రాకుండా ఎడారిగా మా�