గ్రీన్ఫీల్డ్ హైవేకు అవసరమైన మట్టి కోసం గుట్టలను ధ్వంసం చేస్తున్నారు. అభివృద్ధి పేరిట జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం శాంతినగర్ సమీపంలో గుట్టలపై ఉన్న చెట్లు నరికి, గుట్టలను తోడేస్తున్నారు.
Ladakh : సీఎస్ఐఆర్ పరిశోధకులు అరుదైన విషయాన్ని గుర్తించారు. లడాఖ్ మట్టిలో ఉన్న సూక్ష్మజీవుల్లోని రసాయనంతో క్యాన్సర్, టీబీ, డయాబెటిస్ చికిత్స చేయవచ్చు అని తేల్చారు. బయోరిసోర్స్ టెక్నాలజీ జర్�
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాలలోని ఎగువ మానేరు మత్తడి దూకుతున్న తరుణంలో అక్కడి నుంచి సింగసముద్రానికి వచ్చే కాల్వ పూడికను రైతులే శ్రమదానం చేసితీశారు.
చెన్నూర్ మండలంలో అక్రమ మట్టి తవ్వకాలు మళ్లీ మొదలయ్యాయి. నెల రోజుల ‘క్రితం మంత్రి ఇలాకాలో మట్టి దందా’ అనే కథనం ‘నమస్తే’లో ప్రచురితం కావడంతో అధికారులు అప్రమత్తమై అక్రమంగా మట్టి తవ్వకాలు జరగకుండా చర్యలు �
తోటల్లో మొక్కలకు పోషకాలన్నీ భూమి నుంచే అందుతాయి. కానీ, బాల్కనీల్లో పెంచుకునే మొక్కలకు కుండీల్లోని మట్టే కీలకం. కాబట్టి ఈ విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక నగరవాసులు ఎక్కువగా కుండీల్లోనే మొక్కలు పెం
భూమి గుణం, దాని సారం తెలుసుకొని పంటలు సాగు చేసినప్పుడే రైతన్న పంట పండుతుంది. మంచి దిగుబడి వచ్చి, లాభాల బాట పట్టే అవకాశముంటుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఏటా రెండు సీజన్లలో దాదాపు పది లక్షల ఎకరాల్లో వరి పం�
నేటి టెక్ యుగంలో అన్ని స్మార్ట్గా మారిపోతున్నాయ్. చివరికి మట్టి కూడా స్మార్ట్ అయిపోతున్నది. మీరు విన్నది నిజమే. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ పరిశోధకులు స్మార్ట్ మట్టిని ఆవిష్కరించారు.