జిల్లాలో మట్టి మాఫియా ఎలాంటి అనుమతులు లేకుండానే ప్రభుత్వ, ప్రైవేటు స్థలాల్లో యథేచ్ఛగా మట్టి తవ్వకాలు జరుపుతున్నారు. హైదరాబాద్ శివారు రంగారెడ్డిజిల్లా పరిధిలో ప్రభుత్వ భూములను మట్టి మాఫియా టార్గెట్ �
కేఎల్ఐ డీ-8 కాలువపై సూపర్ ప్యాసేజ్ (ఎస్పీ) పనులు చేపట్టినా క్యూరింగ్ చేయకపోవడం, ఎస్పీ కింద వేసిన మట్టిని తొలగించకపోవడం, ప్రస్తుతం కాలువకు నీటిని వదిలితే ముందుకు పారే అవకాశం లేకపోవడంపై బీఆర్ఎస్ నాయక�
Puvvada Ajay Kumar | ఖమ్మం జిల్లాలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మట్టి , ఇసుక మాఫియా లకు అండగా ఉంటూ ప్రోత్సహం ఇస్తున్నారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆరోపించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో మట్టి మాఫియా ఆగడాలు శృతిమించాయి. అక్రమంగా మట్టిని తరలిస్తున్న ఓ ట్రాక్టర్ అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టడంతో డ్రైవర్కు తీవ్రగాయాలైన ఘటన గురువ�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో సులానగర్, దాసుతండా, కుంటల్ల, హన్మతండా, బొమ్మనపల్లి, సంపత్ నగర్ పంచాయతీల్లో భారీగా మట్టి అక్రమ తవ్వకాలు కొనసాగుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. సులా�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని కొత్తతండా జి గ్రామ పంచాయితీ సమీపంలో ఉన్న సాయమ్మ చెరువులో గత నెల రోజులుగా అక్రమంగా మట్టి తవ్వకాలు కొనసాగుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. చెరువు�
గ్రీన్ఫీల్డ్ హైవేకు అవసరమైన మట్టి కోసం గుట్టలను ధ్వంసం చేస్తున్నారు. అభివృద్ధి పేరిట జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం శాంతినగర్ సమీపంలో గుట్టలపై ఉన్న చెట్లు నరికి, గుట్టలను తోడేస్తున్నారు.
Ladakh : సీఎస్ఐఆర్ పరిశోధకులు అరుదైన విషయాన్ని గుర్తించారు. లడాఖ్ మట్టిలో ఉన్న సూక్ష్మజీవుల్లోని రసాయనంతో క్యాన్సర్, టీబీ, డయాబెటిస్ చికిత్స చేయవచ్చు అని తేల్చారు. బయోరిసోర్స్ టెక్నాలజీ జర్�
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాలలోని ఎగువ మానేరు మత్తడి దూకుతున్న తరుణంలో అక్కడి నుంచి సింగసముద్రానికి వచ్చే కాల్వ పూడికను రైతులే శ్రమదానం చేసితీశారు.
చెన్నూర్ మండలంలో అక్రమ మట్టి తవ్వకాలు మళ్లీ మొదలయ్యాయి. నెల రోజుల ‘క్రితం మంత్రి ఇలాకాలో మట్టి దందా’ అనే కథనం ‘నమస్తే’లో ప్రచురితం కావడంతో అధికారులు అప్రమత్తమై అక్రమంగా మట్టి తవ్వకాలు జరగకుండా చర్యలు �