తనకు విడాకులిచ్చి, పాస్పోర్టును సస్పెండ్ చేయించి, రెండవ వివాహం చేసుకున్న మాజీ భార్యపై కక్షకట్టి దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల వ�
మాంజా దారం తగిలి ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన నాగోల్ ఫ్లైఓవర్పై చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళ్తే..హస్తినాపురం వందనపురి కాలనీకి చెందిన చీల రాజశేఖర్ (37) హైటెక్ సిటీలో సాఫ్ట్�
Chinese Manja | సూర్య తేజ బొటానికల్ గార్డెన్ ఫ్లైఓవర్ మీదుగా హఫీజ్పేట్ వైపు తన బైకుపై వెళ్తుండగా.. ఒక్కసారిగా చైనా మాంజా అతడికి తగలడంతో.. సూర్య తేజకు భుజం నుంచి ఛాతి వరకు తీవ్ర గాయాలయ్యాయి.
సమాజంలో గౌరవప్రదమైన వృత్తిలో ఉండి కూడా పక్కదారి పట్టిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి చివరకు కటకటాలపాలయ్యాడు. వివరాల్లోకి వెళితే... నగరంలోని ప్రముఖ ఐటి కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్న ముఖేష్ బ�
స్త్రీ-పురుష సంగమం లేకుండా మానవ జన్మ అసంభవం. ప్రతి ఒక్కరి జీవితం కుటుంబం, వివాహ వ్యవస్థతో ముడిపడి ఉంటుంది. అందుకే జీవితంలో వివాహం అనివార్యమైంది. మనిషి సంతోషంగా జీవించాలంటే ఎవరికైనా తోడు - నీడ అవసరం.
ఆమె అసలు సాఫ్ట్ వేర్ ఉద్యోగియే (Software Employee) కాదు. అయినా రెండు టెక్ కంపెనీల్లో జాబ్. ఒక్క రోజు కూడా ఆఫీస్కు వెళ్లలేదు. అయినా ప్రతినెల ఠంచనుగా ఆమె అకౌంట్లలో జీతం పడించింది.
సాఫ్ట్వేర్ ఉద్యోగిపై కత్తితో దాడి చేసిన ఘటనలో నిందితులను కేపీహెచ్బీ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధు గౌడ్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి కేపీహెచ్బీ రోడ్ నంబర్ 1లో మంగళవార
సుధీర్ సాఫ్ట్వేర్ ఉద్యోగి. లేటుగా మ్యారేజ్ చేసుకున్నాడు. భార్య సౌమ్య ఓ మధ్య తరగతి కుటుంబంలో గారాబంగా పెరిగిన పిల్ల. ఆమెకు వంట చేయడం రాదు. ప్రతి చిన్నదానికీ కంగారుపడుతుంది. భయపడుతుంది.
రోజుకు రూ.5 వేలు ఇస్తేనే తనతో కాపురం చేస్తానని తన భార్య అంటోందని బెంగళూరుకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి శ్రీనివాస్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆమె ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తున్న�