పోలీసు ఉన్నతాధికారుల డీపీలు ఉపయోగించి మోసం చేస్తున్న ఘటనలు అప్పుడప్పుడు జరుగుతుంటాయి. తాజాగా జరిగిన ఘటనలో తానే కమిషనర్నంటూ ఫేస్బుక్లో ఓ సైంటిస్ట్ను సైబర్ నేరగాళ్లు పరిచయం చేసుకొని, తన స్నేహితుడు
క్రూడ్ ఆయిల్ పెటుబ్టడి అని ఒకరు.. స్టాక్ మార్కెడ్ పడిపోయిందంటూ మరొకరు.. మరిన్ని లాభాలిస్తాం ‘జీరో టూ హీరో’ చేస్తామని మరొకరు నమ్మిస్తూ ఓ సాప్ట్వేర్ ఇంజనీర్ను మూడు సైబర్ నేరగాళ్ల ముఠాలు మోసం చేసి ర�
భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందనే విషయం తెలిసిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిన ఘటనకు సంబంధించిన కేసు విచారణలో జాప్యంపై పోలీసుల తీరు వివాదస్పదమవుతున్నది.
ఒక సాప్ట్వేర్ ఉద్యోగిని ఇంటర్ చదవుతున్న తన ఇద్దరు పిల్లలతో కలిసి ఘట్కేసర్లోని రైల్వే ట్రాక్పై ఆత్మహత్య చేసుకున్న ఘటన వెనుక కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అంతుచిక్కని ఆత్మహత్యల వెనుక అదృశ�
తనకు విడాకులిచ్చి, పాస్పోర్టును సస్పెండ్ చేయించి, రెండవ వివాహం చేసుకున్న మాజీ భార్యపై కక్షకట్టి దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల వ�
మాంజా దారం తగిలి ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన నాగోల్ ఫ్లైఓవర్పై చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళ్తే..హస్తినాపురం వందనపురి కాలనీకి చెందిన చీల రాజశేఖర్ (37) హైటెక్ సిటీలో సాఫ్ట్�
Chinese Manja | సూర్య తేజ బొటానికల్ గార్డెన్ ఫ్లైఓవర్ మీదుగా హఫీజ్పేట్ వైపు తన బైకుపై వెళ్తుండగా.. ఒక్కసారిగా చైనా మాంజా అతడికి తగలడంతో.. సూర్య తేజకు భుజం నుంచి ఛాతి వరకు తీవ్ర గాయాలయ్యాయి.
సమాజంలో గౌరవప్రదమైన వృత్తిలో ఉండి కూడా పక్కదారి పట్టిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి చివరకు కటకటాలపాలయ్యాడు. వివరాల్లోకి వెళితే... నగరంలోని ప్రముఖ ఐటి కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్న ముఖేష్ బ�
స్త్రీ-పురుష సంగమం లేకుండా మానవ జన్మ అసంభవం. ప్రతి ఒక్కరి జీవితం కుటుంబం, వివాహ వ్యవస్థతో ముడిపడి ఉంటుంది. అందుకే జీవితంలో వివాహం అనివార్యమైంది. మనిషి సంతోషంగా జీవించాలంటే ఎవరికైనా తోడు - నీడ అవసరం.