ప్రజాసమస్యల కోసం అలుపెరగని పోరాటం చేసిన గొప్ప యోధుడు చెన్నమనేని రాజేశ్వర్రావు అని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగ సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ శ్లాఘించారు. ఆయన బడుగు, బలహీన వర్గాల కో�
తెలంగాణ ప్రభుత్వం గురుకులాల ద్వారా నిరుపేద విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన విద్యను అందిస్తున్నదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కొనియాడారు. పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాధించిన సాం�
తెలంగాణ హౌస్ నుంచి దాదాపు 7 వేల మంది హజ్ యాత్రకు వెళ్లనున్నారని ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. సోమవారం హైదరాబాద్లోని హజ్ కమిటీ భవనంలో వివిధ శాఖల అధికారులతో హజ్�
జిల్లాల వారీగా సదరం క్యాంపులను నిర్వహించేందుకు అన్ని ఏర్పాటు చేయాలని సాంఘిక సంక్షేమ, దివ్యాంగుల సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులను ఆదేశించారు. సచివాలయంలోని తన చాంబర్లో శుక్రవారం దివ్యాంగు�
వానలు, వరదలతో దెబ్బతిన్న రోడ్లు, వంతెనల పునర్నిర్మాణం, కొత్తగా అభివృద్ధి పనుల కోసం పంచాయతీరాజ్, రోడ్లు, భవనాల శాఖల నుంచి కోరుట్ల నియోజకవర్గానికి రూ.26.98 కోట్లు మంజూరైనట్లు కోరుట్ల శాసన సభ్యుడు కల్వకుంట్ల �
‘విద్య లేకపోవడం అజ్ఞానానికి దారితీస్తుంది. అజ్ఞానం ఆర్థికాభివృద్ధిని దెబ్బతీస్తుంది. ఆర్థికలేమి సమాజంలో గుర్తింపును మాయం చేస్తుంది’.. మహాత్మా జ్యోతిబా ఫులె, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బలంగా నమ్మిన మాట
స్వరాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలతో పేదల ముఖాల్లో చిరునవ్వులు విరబూస్తున్నాయని రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు.
అమిత్ షా సభపై బీజేపీ శ్రేణులు పెట్టుకున్న ఆశలు నీరుగారాయని, మునుగోడు సభ అట్టర్ ఫ్లాప్ అయ్యిందని ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ వ్యా ఖ్యానించారు. మునుగోడులో ఉప ఎన్నిక ఎప్పుడు వచ్చినా టీఆర్ఎ�
విద్యార్థులు సాధిస్తున్న ఫలితాలే నిదర్శనం ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణ గురుకులాలు దేశానికే ఆదర్శమని, అవి సాధిస్తున్న విజయాలు మనందరికీ గర్వ కారణమని �
హైదరాబాద్లోని పీవీ మార్గ్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేస్తున్న 125 అడుగుల డాక్టర్ అంబేద్కర్ కాంస్య విగ్రహం పనులు ఈ ఏడాది డిసెంబర్ కల్లా పూర్తవుతాయని పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు వెల్�