సబ్బుల ధరల్ని క్రమేణా పెంచాలని గోద్రెజ్ కన్జ్యూమర్ భావిస్తున్నది. పామాయిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో లాభాలను నిలుపుకోవడానికి ఉత్పత్తుల ధరల్ని మరింతగా పెంచడమే మార్గంగా సంస్థ భావిస్తున్నట్టు సమాచ�
సబ్బుల ధరలకు రెక్కలొచ్చాయి. దేశంలో అతిపెద్ద ఎఫ్ఎంసీజీ సంస్థలు అన్ని రకాల సబ్బుల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. పామాయిల్ ధరలు ఇబ్బడిముబ్బడిగా పెరగడం వల్లనే వీటి ధరలను 7 శాతం నుంచి 8 శాతం వరకు పెంచాల్�
గాడిద పాలు చిన్నపిల్లల్లో ఉబ్బసం, ఆస్తమా, దగ్గు, కఫం వంటి సమస్యలకు మంచి ఔషధంగా పనిచేస్తాయని తెలిసిందే! వీటిని సౌందర్య సాధనాల తయారీలోనూ ఉపయోగిస్తారు. ఈ అంశాన్ని అవకాశంగా మలుచుకున్నది కోయంబత్తూరుకు చెందిన
ప్లాస్టిక్ సబ్బులేంటని ఆశ్చర్యపోకండి! ప్లాస్టిక్తో సబ్బులను తయారు చేస్తున్నట్టు అమెరికాలోని వర్జినీయా టెక్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ గులియాంగ్ లియు వెల్లడించారు. భూమిపై గుట్టలుగా పేరు�
సబ్బుల్లో పెట్టి తరలిస్తున్న రూ.25 కోట్ల విలువైన 2.58 కిలోల కొకైన్ను ముంబై ఎయిర్పోర్టులో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) అధికారులు పట్టుకున్నారు.
హిండెన్బర్గ్ పరిశోధనా నివేదిక మూలంగా అదానీ గ్రూప్ కంపెనీ షేర్ల మార్కెట్ విలువ సగానికి పడిపోవడానికి కొన్ని దశాబ్దాల ముందు- పార్లమెంటులో ఒక ప్రసంగం నాడు దేశంలో మూడవ స్థానంలో ఉన్న వ్యాపార సామ్రాజ్యాన
పొద్దున నిద్ర లేవగానే బ్రష్ను పేస్టుతో నింపేసి పండ్లను రుద్దేస్తున్నారా? ఫ్రెష్గా ఉండాలని స్నానం చేసేప్పుడు సబ్బు అరిగిపోయేదాకా ఒళ్లును తోమేస్తున్నారా? మీరెంత చేసినా, మిమ్మల్ని బ్యాక్టీరియా నుంచి ఆ
వరుసగా రెండేండ్లుగా ధరలు పెంచుతూ వినియోగదారులపై భారం మోపిన ప్రముఖ ఎఫ్ఎంసీజీ సంస్థ హిందుస్థాన్ యూనీలీవర్(హెచ్యూఎల్) ప్రస్తుతం శుభవార్తను అందించింది.
న్యూఢిల్లీ : పెరుగుతున్న ద్రవ్యోల్బణం మధ్య సామాన్యుల పరిస్థితి మరింత దయనీయంగా మారుతున్నది. ఆర్బీఐ బుధవారం రెపోరేట్లను పెంచగా.. దేశంలో బ్యాంకులు వడ్డీ రేట్లను సైతం పెంచనున్నాయి. ఆర్బీఐ నిర్ణయం తర్వాత ద
సబ్బులు, డిటర్జెంట్ల ధరల్ని హిందుస్థాన్ యూనిలీవర్ (హెచ్యూఎల్) ఏప్రిల్ నెలలో మరోసారి పెంచింది. లైఫ్బాయ్, డవ్, పియర్స్ సోప్స్తో పాటు వీల్ డిటర్జెంట్ పౌడర్, విమ్ లిక్విడ్ ధరల్ని 20 శాతం వరకూ పె�
స్కూల్గ్రాంట్ నుంచి 10% కేటాయింపుహైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ): పాఠశాలల్లో విద్యార్థులు, సిబ్బంది చేతులు శుభ్రం చేసుకొనేందుకు అవసరమైన సబ్బులు, లిక్విడ్ కొనుగోలుకోసం స్కూల్గ్రాం ట్ నిధుల నుంచి 1
యమునా నదిలో కాలుష్యం నియంత్రణకు ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం | యమునా నదిలో కాలుష్యాన్ని అరికట్టేందుకు ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. బీఐఎస్ ప్రమాణాలకు అనుగుణంగా లేని సబ్బులు, డిటర్జెంట్ల �