మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో సోమవారం రాత్రి, మంగళవారం కురిసిన అకాల వర్షానికి ఆరబెట్టిన వడ్లు తడిశాయి. రాత్రి భారీ వర్షం కురవడంతో ఆరబెట్టిన ధాన్యం కొట్టుకుపోయింది. సోమవారం వర్ష సూచనలు లేకపోవడంతో రైతులు
ఎన్నికల ముందు క్వింటాల్ వడ్లకు 500 చొప్పున బోనస్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత సన్నవడ్లకు మాత్రమేనంటూ మాటమార్చింది. అయినా బోనస్ చెల్లింపుపై ప్రభుత్వానికి చిత్తశుద్ధిల�
Soaked paddy | అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని తరుగు తీయకుండా ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సారంగాపూర్ మండలంలోని ధని గ్రామం వద్ద స్వర్ణ- నిర్మల్ రహదారిపై రాస్తారోకో చేపట్టారు.
Chairman Anvesh Reddy | నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి సందర్శించారు.
MLC Yadava Reddy | ఆకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో వెంటనే రైతుల నుండి కొనుగోలు చేసి అక్కడి నుండి మిల్లులకు తరలించాలని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప�
Soaked paddy | మండు వేసవిలో అకాల వర్షాలు అన్నదాతలను ఆగం చేస్తున్నాయి. దీంతో ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు వర్షార్పణం అవుతుండడంతో రైతులు కన్నీళ్ల పర్యంతంమవుతున్నారు.
Bade Nagajyoti | అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి రైతులకు నష్టపరిహారం అందించాలని బీఆర్ఎస్ ములుగు నియోజకవర్గ ఇన్చార్జి బడే నాగజ్యోతి డిమాండ్ చేశారు.