Woman Slaps Beats Man | బజారుకు వచ్చిన మహిళ చేతిలోని మొబైల్ ఫోన్ను ఒక వ్యక్తి లాక్కున్నాడు. అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అయితే కొందరు వ్యక్తులు అతడ్ని పట్టుకున్నారు. దీంతో ఆ మహిళ అతడ్ని చితక్కొట్టింది. �
Youth Jumps Out Of Moving Train | వృద్ధురాలి మెడలోని గొలుసును ఒక వ్యక్తి లాక్కొన్నాడు. కదుతులున్న రైలు నుంచి బయటకు దూకేశాడు. ఈ షాకింగ్ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Pitbull Attacks Baby Girl | తాత ఒడిలో ఉన్న మనుమరాలిపై పిట్బుల్ డాగ్ దాడి చేసింది. వృద్ధుడి ఒడి నుంచి లాక్కున్న చిన్నారిని నోటితో గట్టిగా పట్టుకుని కరిచింది. (Pitbull Attacks Baby Girl ) ఆ పాపను రక్షించేందుకు కుక్క యజమానితో పాటు స్థానిక
జీఎస్టీ విషయంలో విమర్శలే నిజమయ్యాయి. కేంద్ర, రాష్ర్టాల మధ్య ‘ఇచ్చి పుచ్చుకునే’ వైఖరి ఆవిరైపోయింది. జీఎస్టీ వల్ల రాష్ర్టాలకు వచ్చే పన్నుల ఆదాయం గణనీయంగా కోసుకుపోగా, కేంద్రం ఆదాయం మాత్రం పెరిగిపోయింది
కేంద్రంలోని మోదీ సర్కార్పై ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ మరోసారి విమర్శలు గుప్పించారు. బీజేపీ హయాంలో దేశంలో నిరుద్యోగం పెచ్చరిల్లిపోతున్నదని శనివారం మండిపడ్డారు. కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీలు ఇచ�
తండ్రిని పట్టుకుంటే కొడుకు చోరీల చిట్టా వెలుగులోకి వచ్చింది. దాదాపు 21స్నాచింగ్లు, ఇండ్లలో దొంగతనాల కేసుల మిస్టరీ వీడింది. ముగ్గురు నిందితుల నుంచి రూ.25.93 లక్షల విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకున్నారు. స�
పేగు బంధమే పెను శాపమైంది. నా అన్నవాళ్లే నట్టేట ముంచారు. అందరూ ఉన్నా వృద్ధాప్యంలో ఏకాకిలా మారింది. రోడ్డు పక్కన ఉన్న చెట్టే ఆ తల్లికి ఆశ్రయమైంది. అవసాన దశలో ఉన్న అవ్వను కంటికిరెప్పలా
వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం మేడెపల్లికి చెందిన ముత్తోజి రాజమ్మ(68)కు కొడుకులు ఫణీంద్రాచారి, శ్రీనివాసాచారి, కూతుళ్లు స్వరూప, పద్మారాణి ఉన్నారు. అందరికి పెండ్లిళ్లు చేసింది. తనకున్న రెండున్నర ఎకరాల భూ�
హైదరాబాద్ : చైన్ స్నాచింగ్కు పాల్పడ్డ డ్యాన్స్ మాస్టర్ను నగరంలోని ఎస్.ఆర్.నగర్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నిందితుడిని సీహెచ్. వినోద్(27) గా గుర్తించారు. నల్లగొండ జిల్లా నార్కెట్పల్ల�
అసలు గొలుసును గిరివి పెట్టి.. ఇంట్లోవారి దృష్టి మళ్లించేందుకు నాటకం సీసీ కెమెరాల్లో బయటపడిన నిజం సిటీబ్యూరో, జులై 1(నమస్తే తెలంగాణ): అప్పుల నుంచి తప్పించుకునేందుకు ఓ మహిళ స్నాచింగ్ డ్రామా ఆడింది. పోలీసుల �
న్యూఢిల్లీ: ఒక మహిళ నుంచి మొబైల్ ఫోన్ స్నాచింగ్ చేసిన మరో మహిళను సీసీటీవీ ఫుటేజ్ పోలీసులకు పట్టించింది. దేశ రాజధాని ఢిల్లీలోని సుల్తాన్పురి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. మొబైల్ ఫోన్లో మాట్లాడుత�