పంటలకు అందచేసే కనీస మద్దతు ధరపై చట్టబద్ధమైన హామీని ఇవ్వడంతో సహా వివిధ డిమాండ్లను పునరుద్ఘాటిస్తూ దేశ వ్యాప్తంగా వివిధ రాష్ర్టాల్లో రైతులు ఆదివారం ట్రాక్టర్ ర్యాలీలు నిర్వహించారు.
జాతీయ వ్యవసాయ మార్కెటింగ్ విధాన రూపకల్పన (ఎన్పీఎఫ్ఏఎం)ను సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) ఏకగ్రీవంగా తిరస్కరించింది. ఇవి మూడు వ్యవసాయ చీకటి చట్టాలకు పునర్జన్మలా ఉందని, దీనికి వ్యతిరేకంగా అన్ని రాష్ర
సమయాభావం కారణాన్ని చూపుతూ సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) ప్రతినిధులతో సమావేశానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిరాకరించారు. పంటలకు గిట్టుబాటు ధరలు, పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులు, రుణభారం తదితర సమస్యలకు
వ్యవసాయ మార్కెటింగ్పై జాతీయ విధాన నిబంధనావళి (ఎన్పీఎఫ్ఏఎం) ముసాయిదా.. గతంలో రద్దయిన 3 సాగు చట్టాల కన్నా ప్రమాదకరమైనదని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) ఆరోపించింది.
డిమాండ్ల సాధనకు రైతుల ఆందోళన, రైతు నేత జగ్జీత్ సింగ్ డల్లేవాల్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న క్రమంలో వారి సమస్యలపై చర్చించేందుకు తమకు సమయమివ్వాలంటూ సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) రాష్ట్రపతి ద్రౌపద�
తాము చేస్తున్న పోరాటంతో సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) చేతులు కలపాలని పంజాబ్ రైతు నేత సర్వన్ సింగ్ పంఢేర్ ఆదివారం విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆ సంఘానికి లేఖ రాసినట్టు ఆయన తెలిపారు.
కేంద్రంలో మోదీ సర్కార్ తీరును నిరసిస్తూ నవంబర్ 26న దేశవ్యాప్తంగా ఆందోళనలు, ర్యాలీలు చేపడుతున్నట్టు రైతు సంఘాల ఐక్య వేదిక సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) తెలిపింది.
కేంద్ర వ్యవసాయ మంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ నియామకాన్ని రైతు సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఆయన నియామకంపై నిరసన వ్యక్తం చేస్తూ రైతు సంఘాల ఐక్య వేదిక సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) బుధవారం ఓ ప
Shivraj Singh Chouhan | మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు ప్రధాని నరేంద్రమోదీ వ్యవసాయశాఖ కేటాయించడాన్ని నిరసిస్తూ బుధవారం దేశ రాజధాని ఢిల్లీలో సంయుక్త్ కిసాన్ మోర్చా (ఎస్కేఎం) నిరసన తెలిపింది.
హిమాలయ రాష్ట్రం సిక్కిం ముఖ్యమంత్రిగా ప్రేమ్ సింగ్ తమాంగ్ (Prem Singh Tamang) వరుసగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గ్యాంగ్టక్లోని పల్జార్ స్టేడియంలో గవర్నర్ లక్ష్మణ్ ఆచార్య ఆయనతో ప్రమాణం చేయించన�
ఎస్కేఎం చీఫ్ పీఎస్ తమాంగ్ సిక్కిం ముఖ్యమంత్రిగా ఈ నెల 10న ప్రమాణ స్వీకారం చేస్తారని ఆ పార్టీ ప్రకటించింది. ఆయన ఆదివారం ప్రమాణ స్వీకారం చేస్తారని మొదట్లో ఆ పార్టీ తెలిపింది.
హిమాలయ రాష్ట్రం సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో అధికార సిక్కిం క్రాంతికారి మోర్చా(ఎస్కేఎం) ఘన విజయం నమోదు చేసింది. 32 స్థానాలకు గానూ 31 స్థానాలు కైవసం చేసుకొని ప్రభంజనం సృష్టించింది.
అరుణాచల్లో అధికార బీజేపీ మరోసారి దూసుకుపోతున్నది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైన గంటలోనే స్పష్టమైన మెజార్టీతో దూసుకెళ్తున్నది. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ను దాటేసిన కమలం పార్టీ 10 స్థానాల్లో విజయం సాధించింద