స్కిల్ యూనివర్సిటీలో పాలిటెక్నిక్ కళాశాలలను విలీనం చేస్తే ఉన్నత చదువులు దూరమవుతాయి, ఉద్యోగాలూ దక్కవని పాలిటెక్నిక్ కళాశాలల విద్యార్థులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
‘డాక్టరేట్ లేని వ్యక్తిని స్కిల్ ఇండియా యూనివర్సిటీ వీసీగా నియమించారు. మేం పీహెచ్డీ హోల్డర్లం, ఎంటెక్ పట్టభద్రులం. మేమంతా డాక్టరేట్ లేని వ్యక్తి కింద పనిచేయాల్నా?’ అంటూ పాలిటెక్నిక్ జేఏసీ నేతలు ప�
పాలిటెక్నిక్ విద్యను (కళాశాలలను) స్కిల్ యూనివర్సిటీగా మార్చవద్దని, ప్రభుత్వ ఆలోచన తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నల్లగొండలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థుల
రాష్ట్రంలో సాంకేతిక విద్యాశాఖ రెండు ముక్కలు కాబోతున్నది. ఐటీఐలు, ఏటీసీలు, పాలిటెక్నిక్ కాలేజీలను యంగ్ ఇండియా సిల్ యూనివర్సిటీలో విలీనం చేయాలని, ఉద్యోగులను శక్తి (కార్మిక) శాఖ పరిధిలో చేర్చాలని ప్రభుత
Education Commission | తెలంగాణ సాంకేతిక విద్యామండలి(ఎస్బీటెట్) రద్దుకానున్నదా..? ఏడు దశాబ్దాలుగా సేవలందించిన బోర్డు కాలగర్భంలో కలువనున్నదా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తున్నది. ఈ బోర్డును రద్దుచేయాలని తెలంగాణ వ
మలిదశ తెలంగాణ ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంతాచారి వర్ధంతిని నల్లగొండ జిల్లా కేంద్రంలో బీసీ సంఘాల నాయకులు నిర్వహించారు. నల్లగొండ పట్టణంలోని గడియారం సెంటర్లో గల శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాల
Geetha Workers | రాష్ట్రంలో గీత వృత్తికి సమగ్ర చట్టం చేసి.. గీత పని వారల సంక్షేమానికి 1000 కోట్ల నిధిని ఏర్పాటు చేయాలని గీతా పనివారల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పబ్బు వీరస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మన ఆలోచనలను మన మాటలే బయటపెడతాయి. ‘స్కిల్ యూనివర్సిటీకి అదానీ ఇచ్చిన రూ.100 కోట్ల విరాళాన్ని తిరిగి ఇచ్చేశాం. దానివల్ల నాకేమీ నష్టం లేదు, రాష్ర్టానికే నష్టం’ అని అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకట
యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో విప్రో సంస్థ భాగస్వామ్యం కావాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కోరారు. హైదరాబాద్లో విప్రో కార్యకలాపాల పురోగతిని వివరించేందుకు ఆ సంస్థ చీఫ్ ఫ�
Harish Rao | యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి ఇటీవల అదానీ ప్రకటించిన 100 కోట్ల విరాళాన్ని తిరస్కరిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనపై మాజీ మంతి హరీశ్రావు స్పందించారు. స్కిల్ యూనివర్సిటీకి ఇచ్చ�
హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు రెండో దశతోపాటు కొత్తగా ప్రతిపాదించిన ఫోర్త్ సిటీకి మెట్రో మార్గాన్ని నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా అనుమతులు జారీ చేసింది.
హైదరాబాద్ మహానగరంలో రెండో దశ మెట్రో ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్గా చేపట్టనున్నామని తెలంగాణ సర్కారు వెల్లడించింది. దీనికి సంబంధించి రాష్ట్ర పురపాలక శాఖ మెట్రో ప్రాజెక్టు న�
కాంగ్రెస్ సర్కార్ చర్యల వల్ల అట్టడుగు కులాలు, వర్గాల విద్యార్థులు విద్యకు దూరమయ్యే ప్రమాదం పొంచి ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలు సర్కారీ విద్యను ఎంతవరకు బలోపేతం చేయగలదో పరిశీలించేముందు కేంద్ర ప్ర
నూతనంగా ఏర్పాటుచేయనున్న స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి ఐటీఐ, ఏటీసీ, పాలిటెక్నిక్ కాలేజీలను తీసుకురావాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా నూతన కోర్సులను ప్రారంభ