స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థకు మహర్దశ కలుగనున్నది. దీనిని సిల్ యూనివర్సిటీగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ఉపాధి కల్పన పారిశ్రామిక అవసరాలకు మానవ వనరులను తయారు చ�
ప్రముఖ టెక్నాలజీ ఇన్నోవేషన్ సంస్థ పీఎస్ఆర్ టెక్ హబ్ తాజాగా హైదరాబాద్లో తన గ్లోబల్ డెలివరీ సెంటర్ను నెలకొల్పింది. 7 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ సెంటర్ను ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్
వచ్చే ఆర్థిక సంవత్సరానికిగాను రూ.2,75,891 కోట్లతో మంత్రి భట్టువిక్రమార్క (Minister Bhatti Vikramarka) బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఇందులో విద్యా రంగానికి రూ.21,389 కోట్లు ప్రతిపాదించారు.
రాష్ట్రంలోని ఉమ్మడి పది జిల్లాల ప్రాతిపదికన జిల్లాకు ఒక స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నట్టు సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. కొడంగల్ నియోజకవర్గంతోపాటు తొమ్మిది జిలాల్లో ఈ సిల్ యూనివర్సిటీలన�