శిక్షణా శిబిరంలో విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అచ్చంపేట, మే 28 : ఈ ప్రాంతంలోని యువతీయువకులు, మహిళలు వివిధ రంగాల్లో రాణించేందుకు స్కిల్ డెవలప్మెంట్ కోసం శాశ్వతంగా భవనం నిర్మాణం చేయించి నిరంతరం కార్యక్
న్యూఢిల్లీ, జనవరి 31: స్కిల్ డెలవప్మెంట్ శిక్షణలో పట్టణ ప్రాంతాలతో పోల్చుకుంటే గ్రామీణ భారతం వెనుకబడి ఉన్నదని 2021-22 ఆర్థిక సర్వే పేర్కొన్నది. ఏదేమైనా గత సంవత్సరాలతో పోల్చుకుంటే పట్టణ, గ్రామీణ ప్రాంతాల్ల�
21 కోర్సుల్లో రెసిడెన్షియల్ విధానంలో పూర్తి ఉచితం హైదరాబాద్, జనవరి 11 : దివ్యాంగులు ప్రైవేటురంగంలో ఉపాధి పొందేందుకు అవసరమైన శిక్షణనివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్లోని నేషనల్ స్మాల్ ఇండస
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే సెమినార్లో ఐసీబీఎం డైరెక్టర్ జరార్ హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 5 : విద్యార్థులు ఉన్నత విద్య, ఉద్యోగ శిక్షణ ద్వారా ఎప్పటికప్పుడు నైపుణ్యాలను పెంచుకోవాలని హైదరాబాద్ ఐసీబీ
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులకు వృత్తి నైపుణ్యత శిక్షణా కల్పనలో జరిగిన అవినీతిలో ఏ1గా ఉన్న స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గంటా సుబ్బారావు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ విచారణ �
అమరావతి : స్కిల్ డెవలప్మెంట్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న విశ్రాంత ఐఏఎస్ లక్ష్మీనారాయణకు హైకోర్టు 15 రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ నైఫుణ్యాభివృద్ధి స�
అమరావతి : ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కాంలో సీఐడీ విచారణను వేగవంతం చేసింది. డిజైన్ టెక్ సంస్థ ద్వారా రూ.242 కోట్లు చేతులు మారినట్లు గుర్తించిన సీఐడీ అధికారులు ముంభై, పుణెలకు చెందిన డి�
వికారాబాద్ : పట్టుదలతో ఉంటే విద్యార్థులు సాదించలేనిది ఏదీ లేదని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. వికారాబాద్ మున్సిపాల్ పరిధిలోని గరీబ్నగర్ కాలనీకి చెందిన సౌమ్యఆనంద్ భాస్కర�
నిద్రపోతూ భిన్న అంశాలపై అభ్యసన ఇంటర్వ్యూ, క్రికెట్ ఇలా ఏ అంశంమైనా సరే ఏఐ సాంకేతికతతో కలలోనే తర్ఫీదు పూర్తి అమెరికా పరిశోధకుల అధ్యయనం.. సత్ఫలితాలు జాబ్ ఇంటర్వ్యూ లేదా క్రికెట్లో నెగ్గేందుకు అవసరమైన కసర
మల్లారెడ్డి యూనివర్సిటీలో 70కిపైగా కోర్సులు ప్రారంభం ప్రస్తుత మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా కొత్త కోర్సులు కొవిడ్ బాధితులకు ఉచిత విద్య: వర్సిటీ చాన్స్లర్ డీఎన్రెడ్డి హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్1
హైదరాబాద్ : జీవనోపాధి, నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించి అన్ని శాఖలు టీమ్ వర్క్ తో పనిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులకు సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి �