ఈత సరదా ఆరుగురి ప్రాణాలు తీసింది. పెళ్లి వేడుక కోసం వచ్చి అప్పటిదాకా తమతోనే ఉన్న తమ బిడ్డలు అనుకోని దుర్ఘటనతో అనంతలోకాలకు వెళ్లిపోవడం ఆ తల్లిదండ్రులకు పుట్టెడు శోకం మిగిల్చింది.
జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్కు చెందిన బత్తుల జలపతి-విజయ దంపతుల కుమారుడు సాయి(20), బూతగడ్డ ప్రభాకర్-జమున కొడుకు అరవింద్(20) స్నేహితులు. వీరిద్దరు అరుణాచల్, తిరుమల పుణ్యక్షేత్రాలకు వెళ్లి రెండు రోజుల �
తమిళనాడులోని విరుధ నగర్లో ఓ బాణసంచా కర్మాగారంలో శనివారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు మరణించగా, అనేక మంది గాయపడ్డారు. గాయపడినవారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.
Road accident | కంటెయినర్ ట్రక్కు కారుపై జారిపడి ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. కర్ణాటక రాష్ట్రంలోని నీలమంగళ పట్టణ సమీపంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. మరణించిన ఆరుగురిలో ఇద్దరు చిన్నారులున్నారు.
కంటైనర్ ట్రక్ బోల్తా పడిన ప్రమాదంలో ఆరుగురు మరణించిన సంఘటన బెంగళూరు జాతీయ రహదారిపై శనివారం చోటు చేసుకుంది. మృతుల్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసుల కథనం ప్రకారం జాతీయ రహదారిపై భారీ లోడ్తో వెళ్తున్న ఒ
Road accident | ఉత్తరప్రదేశ్లో ఇవాళ ఒకేరోజు రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ రెండు ప్రమాదాల్లో 12 మంది దుర్మరణం పాలయ్యారు. ఇవాళ మధ్యాహ్నం అగ్రా-లక్నో ఎక్స్ప్రెస్ వేపై ప్రయాణికులతో వెళ్తున్న ఓ డబు�
మణిపూర్లో రెండు వర్గాల మధ్య హింస మళ్లీ చెలరేగింది. బాంబు దాడులు, రాకెట్ లాంచర్లు ప్రయోగిస్తూ మిలిటెంట్ గ్రూపులు రెచ్చిపోతున్నాయి. ఆదివారం ఉదయం జిరిబామ్ జిల్లాలో కుకీ మిలిటెంట్లు జరిపిన కాల్పుల్లో �
రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల సోమవారం భారీ వర్షం కురిసింది. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. డ్రైనేజీలు పొంగిపొర్లడంతో రోడ్లపైకి నీరు చేరింది. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
Road Accident | ఉత్తరాఖండ్లోని తెహ్రీలో బుధవారం ఘోర ప్రమాదం చోటు చేసుకున్నది. ఉత్తరకాశి జిల్లా మోరీ ప్రాంతం నుంచి డెహ్రాడూన్ వెళ్తున్న కారు తెహ్రీలోని నైన్బాగ్ యమునా వంతెన సమీపంలోని కాలువలో పడిపోయింది.
Car accident | జార్ఖండ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డ్రైవర్ సహా తొమ్మిది మందితో వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి డివైడర్ను బలంగా ఢీకొట్టింది. ఆ తర్వాత పలు ఫల్టీలు కొడుతూ రోడ్డు పక్కన చెట్టును ఢీకొని ఆగిపోయింది. �
Road Accident | తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని శ్రీకాళహస్తి ఏర్పేడు మార్గం మిట్టకండ్రిగ వద్ద ఆదివారం కారు లారీని ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు మృత్యువాత పడ్డారు.
Electrocution | జార్ఖండ్లో ఘోరం జరిగింది. కరెంటు పోల్ నిలబెడుతుండగా విద్యుత్ షాక్ తగిలి ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈస్టర్న్ సెంట్రల్ రైల్వేకు చెందిన ధన్బాద్ డివిజన్ పరిధిలోని ని�
ఈత సరదా ఆరుగురి ప్రాణాలను బలితీసుకొన్నది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని మల్కారం ఎర్రగుంట చెరువులో పడి ఐదుగురు విద్యార్థులతోపాటు వారిని రక్షించేందుకు ప్రయత్నించి�
గాంగ్టక్ : ఉత్తర సిక్కింలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు కారు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో మహారాష్ట్రకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురితో పాటు వాహనం డ్రైవర్ మృతి చెందారు. పర్య