ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేస్తున్నదని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. బుధవారం నకిరేకల్ పట్టణంలోని పలు వార్డులతో పాటు కడపర్తి, కట్టంగూర్ మండలం ముత్యాలమ్మగూడెం, దుగినవెల్లి, కేతేపల్లి �
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు అభయహస్తం ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేసి తీరుతామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు అభయహస్తం ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేసి తీరుతామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇచ్చిన మాట �
MLA Talasani | ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీ పథకాల కోసం అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ (MLA Talasani) సూచించారు.
ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ దరఖాస్తుతో ఆధార్కార్డు నకలు ప్రతిని తప్పనిసరిగా జత చేయాలని మంచిర్యాల కలెక్టర్ బదావత్ సంతోష్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్యారెంటీ పథకాలకు అర్హులను ఎ
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన గ్రామ సభలు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కొనసాగుతున్నాయి. ఆయా మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మండలాల స్పెషల్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో ఆరు గ్యారెంటీ పథకాలకు సంబంధించి ప్రజల �
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయనున్న ఆరు గ్యారెంటీ పథకాలకు ప్రజలు దరఖాస్తు చేసుకునే విషయంలో వ్యక్తమవుతున్న సందేహాలను నివృత్తి చేయడంలో అధికారులు విఫలమవుతున్నారు.
గ్రామ, వార్డు సభలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రజాపాలన కార్యక్రమ ఉమ్మడి ఖమ్మం జిల్లా నోడల్ అధికారి ఎం.రఘునందన్రావు సూచించారు. ఆరు గ్యారెంటీ పథకాలకు దరఖాస్తు చేసుకునే వారు తమ దరఖాస్తుకు ఆధార్, ర
గ్యాస్ కనెక్షన్ ఈ- కేవైసీ కోసం గ్యాస్ ఏజెన్సీలకు జనం పరుగులు పెడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాల్లో ఒకటైన రూ. 500లకే సిలిండర్ పథకం వర్తించాలంటే కేవైసీ చేసుకోవాలన్న వదంతు�
తెలంగాణ ప్రభు త్వం ఆరు గ్యారంటీల అమలుకు ప్రవేశపెట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజలు సరైన విధంగా దరఖాస్తు చేసుకునేలా అధికారులు సహాయ, స హకారాలు అందించాలని హుజూరాబాద్ ఎమ్మె ల్యే పాడి కౌశిక్రెడ్డి పేర్క
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గురువారం ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా కార్పొరేషన్లు,మున్సిపాలిటీలు, మండలాల్లో అధికారులు గ్రామసభలు నిర్వహించి ఆరు గ్యారెంటీ పథకాలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించను�