భద్రాచలంలో జరిగిన సీతారాముల కల్యాణ మహోత్సవ తలంబ్రాల బుకింగ్ గడువును టీఎస్ఆర్టీసీ ఈనెల 25 వరకు పొడిగించింది. ఈ మేరకు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ శుక్రవారం ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.
మండలంలోని వేల్పుగొండ రామాచలం గుట్టపై సీతారాముల కల్యాణాన్ని బుధవారం వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ముఖ్యఅతిథిగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పీఠాధిప�
భద్రగిరి బ్రహ్మోత్సవ శోభ సంతరించుకున్నది. పావన గౌతమీ తీరంలో కొలువై ఉన్న సీతారాముల కల్యాణానికి ముహూర్తం సమీపించింది. ఈ నెల 30న శ్రీరామనవమి, 31న పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం క్రతువులను జరిపించేందుకు దేవాదా�
హైదరాబాద్ : శ్రీరామ నవమి సందర్భంగా సనత్ నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాలలో నిర్వహించిన సీతారాముల కల్యాణోత్సవాల్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. సనత్ నగర్లోని హనుమాన్ దేవాలయం, పూల్ బా�
హైదరాబాద్ : భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవానికి రావాలని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిని ఆలయ అధికారులు ఆహ్వానించారు. ఆలయ అధికారులు, వేదపండితులు మంగళవారం గచ్చిబౌలిలోనిలో మంత్