ఒకప్పుడు దేశంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న లెఫ్ట్ పార్టీల పరిస్థితి నేడు దయనీయంగా మారింది. దేశ రాజకీయాల్లో ఒకనాడు చక్రం తిప్పిన పార్టీలు నేడు మనుగడ కోసం పడరాని పాట్లు పడుతున్నాయి.
Sitaram Yechury | దేశంలో నిరుద్యోగిత రేటు విపరీతంగా పెరిగిపోయిందని, ప్రపంచ ఆహార సూచీలో కూడా భారత్ స్థానం మరింత దిగజారిందని సీపీఐ (ఎం) (CPIM) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. దాంతో ప్రజాసంక్షేమం మంటగలిసిం
వైజాగ్ స్టీల్ప్లాంట్ను అమ్మాలనేది బీజేపీ విధానమని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. విశాఖ స్టీల్ప్లాంట్ అమ్మకాన్ని ఉపసంహరించేవరకు పోరాడుతామని చెప్పారు.
ప్రధాని మోదీ కార్పొరేట్ శక్తులకు కాపలాదారుగా మారారని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన జనచైతన్య యాత్రను వరంగల్ నగరంలో శుక్రవారం ఆయన ప్రారంభించి, పాటల సీడ
సృష్టికి మూలమైన మహిళ తన హక్కుల కోసం ఇంకా పోరాడటం శోచనీయమని మంత్రి సత్యవతి రాథోడ్ (Minister Satyavathi Rathod) అన్నారు. మహిళలు అభివృద్ధిలో, పరిపాలనలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
Sitaram Yechury | మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందే వరకు వామపక్ష పార్టీల మద్దతు ఉంటుందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (Sitaram Yechury) అన్నారు. మహిళలకు భాగస్వామ్యం లేనంత వరకు సమాజం ముందుకు పోదని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వ తీరుపై సీపీఎం సీనియర్ నాయకుడు సీతారాం ఏచూరి తీవ్ర విమర్శలు చేశారు. ఓట్ల కోసం రాష్ట్రాల్లో మత ఘర్షణలు రెచ్చగొట్టడం కేంద్ర ప్రభుత్వ పెద్దలకు అలవాటుగా మారిందని ఆయన మండిపడ్డారు.
అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ఒకలా, విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ర్టా ల్లో మరోలా బీజేపీ వ్యవహరిస్తున్నదని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు.