భారత ప్రజల చైతన్య కర దీపిక, ఆత్మగౌరవ పతాక గులాబీ అజెండా పరిమళాలు దేశమంతా వెదజల్లనున్నాయి. తెలంగాణ ఉద్యమ సింహం కేసీఆర్ నాయకత్వంలో జాతీయ పార్టీ పురుడు పోసుకొనున్నది.75 యేండ్ల స్వతంత్ర దేశంలో ఎన్ని రంగుల జె
సీపీఎం జాతీయ ప్రధానకార్యదర్శిగా సీతారాం ఏచూరి మూడోసారి ఎన్నికయ్యారు. కేరళలో నిర్వహిస్తున్న జాతీయ మహాసభల చివరి రోజు ఆదివారం ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు.
న్యూఢిల్లీ : బీజేపీని ఓడించేందుకు అన్ని ‘లౌకిక ప్రజాస్వామ్య శక్తులు’ ఏకం కావాలని సీపీఐ (ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. కేరళలోని కన్నూర్లో ప్రారంభమైన సీపీఐ (ఎం) 23వ పార్టీ మహాసభల్లో పాల్గొన్న�
రాజ్యాంగంపై దాడులను ఆపేందుకు ప్రజా ఉద్యమాలే మార్గం సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఉద్ఘాటన పార్టీ రాష్ట్ర మహాసభలు ప్రారంభం, నేటి నుంచి ప్రతినిధుల సభ హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): కేంద�
పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి హైదాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ)/చిక్కడపలి: హైదరాబాద్లో జరుగుతున్న సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాల్లో రాజకీయ ముసాయిదాపై చర్చిస్తామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర�
Sitaram Yechury: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్లో ఓట్ల కోసం బీజేపీ తాపత్రయ పడుతున్నదని కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా-మార్క్సిస్టు (సీపీఐ-ఎం) జనరల్ సెక్రెటరీ
న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పెద్ద కుమారుడు ఆశిష్ ఏచూరి (35) కరోనాతో మృతిచెందారు. రెండువారాల కిందట కొవిడ్-19 బారినపడిన ఆశిష్.. గుర్గావ్లోని ఓ దవాఖానలో చికిత్సపొందుతూ గుర�