ఫోన్ల ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ డీఎస్పీ ప్రణీత్రావును శనివారం సిట్ అధికారులు 5 గంటలపాటు ప్రశ్నించారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విచారణ కొనసాగింది.
తిరుమల లడ్డూ వివాదంపై ఐదుగురు సభ్యులతో స్వతంత్ర ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటుకు సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ సిట్లో ఇద్దరు సీబీఐ, ఇద్దరు ఏపీ పోలీసు అధికారులు, ఫుడ్సేఫ్టీ స్టాండర్డ్స
మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ కేసులో ఆధారాల సేకరణపై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) దృష్టి సారించింది.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో చార్జ్ షీట్ దాఖలు చేసేందుకు సిట్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇటీవల 14 మంది నిందితులకు హాజరుకానవసరం లేదని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో చార్జ్షీట్ దాఖలు చేసే
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో బెయిల్ మంజూరైన 14 మంది నిందితులు సిట్ కార్యాలయానికి హాజరుకావాల్సిందేనని 12వ అదనపు మెట్రోపాలిటన్ కోర్టు మేజిస్ట్రేట్ ఈశ్వరయ్య ఆదేశించారు. గురువారం వారంతా కోర్టుకు �
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో రోజుకో లింక్ బయట పడుతున్నది. కమిషన్ మాజీ ఉద్యోగి సురేశ్తో సంబంధం ఉన్న మరో ముగ్గురిని గురువారం సిట్ అరెస్ట్టు చేసింది.
టెన్త్ పేపర్ లీక్ వ్యవహారంలో బండి సంజయ్ కుట్ర బయటపడిన నేపథ్యంలో టీఎస్పీఎస్సీ ప్రశ్నప్రతాల లీకేజీలోనూ ఆయన పాత్రపై అనుమానాలు తలెత్తుతున్నాయి. టీఎస్పీఎస్పీ పేపర్ లీకేజీలో రెండో ప్రధాన నిందితుడు, �
TSPSC | తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకున్నది. లీకేజీల వ్యవహారంలో టీపీపీసీ చీఫ్ రేవంత్రెడ్డి గ్రూప్-1 పేపర్లపై పలు ఆరోపణలు చేసిన విషయం తెలిసి