అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగను గురువారం రంగారెడ్డి జిల్లాలో ఘనంగా జరుపుకోనున్నారు. ఈ సృష్టిలో పవిత్రమైన బంధం అన్నాచెల్లెళ్ల అనుబంధంగా చెబుతారు. అందుకే తల్లిదండ్రులతో చెప్పుకోలేన
భోపాల్: మధ్యప్రదేశ్లో అధికార బీజేపీ నాయకుడి కుమారుడు ఘాతుకానికి పాల్పడ్డాడు. మరో ముగ్గురితో కలిసి యువతిపై సామూహిక అత్యాచారానికి తెగబడ్డాడు. మైనర్ అయిన ఆమె సోదరిపైనా లైంగికదాడికి పాల్పడ్డారు.
ఎనిమిదేండ్ల నాటి మాట. న్యూయార్క్లో ఉంటున్న అనిందిత సంపత్ కుమార్ యోగా క్లాస్ నుంచి బయటికి వస్తూ చుట్టుపక్కల ఎక్కడైనా ‘ప్రొటీన్ బార్' దొరుకుతుందా అని చూసింది. దొరకలేదు. క్రమంగా ఆమె ఆలోచనలు వ్యాపారం �
చదువుల్లో సత్తా చాటుతూ ఆటల్లో అదరగొడుతున్నారు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు.. మహాపురుషులవుతారు అన్న నానుడి నిజం చేస్తున్నారు గిరిజన కుటుంబానికి చెందిన అక్కాచెల్లెలు కడావత్ ప్రియాంక, కడావత్ సుప్రియ. వ�
Metro Sisters | నీరసంగా ఉన్నా ఓపిక తెచ్చుకుని నాలుగు అడుగులు వేస్తాం. కానీ, కాలికి చెప్పులు లేకపోతే మాత్రం ఎంతోదూరం నడవలేం. చెప్పులు ఓ అవసరం. మనిషి అవసరాలు తెలిసినవారే మంచి వ్యాపారవేత్తలు అనిపించుకుంటారు.. ‘మెట్రో�
చిత్తూరు జిల్లాలో | చిత్తూర్ జిల్లా శాంతిపురం మండలంలో విషాదం ఘటన చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు చెరువులో పడి 12 ఏండ్లలోపు అక్కాచెల్లెలు ప్రాణాలు కోల్పోయారు.
సినిమా ఇండస్ట్రీలో కమెడియన్లు అంటే కేవలం మేల్ మాత్రమే గుర్తుకు వస్తారు. ఫిమేల్ కమెడియన్స్ చాలా తక్కువగా ఉన్నారు మన దగ్గర. తెలుగులో రమాప్రభ, శ్రీలక్ష్మి లాంటి వాళ్ళు మినహాయిస్తే లేడీ కమెడియన్లు అరుదుగా క