సిరిసిల్ల రూరల్ : తంగళ్లపల్లి మండలం లక్ష్మిపూర్కు చెందిన ముగ్ధం అశోక్ (25) అనే యువకుడు ఆర్థిక సమస్యలతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది.
సిరిసిల్ల టెక్స్ టైల్ పార్క్ కార్మికులకు యారన్ సబ్సిడీ నీ వెంటనే చెల్లించాలని సీఐటీయూ పవర్ లూం వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కొడం రమణ డిమాండ్ చేశారు. CITU పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో తంగళ్ళప
YELLAREDDYPETA | ఎల్లారెడ్డిపేట, మార్చి 30: గత కొంతకాలంగా ప్రభుత్వ పైలట్ గ్రామం గుండారం లోని పోచమ్మ తండా తాగునీళ్ల కోసం ఇబ్బందులు పడుతున్నారు. ఉగాది పండుగ రోజు నీళ్లు లేకపోవడంతో పోచమ్మ తండావాసులు డ్రమ్ములు బకెట్లు �
BASWAPUR | సిరిసిల్ల రూరల్, మార్చి 29: చింత చెట్టు పై నుంచి పడి వ్యవసాయ కూలి మృతి చెందాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ల పల్లి మండలం బస్వాపూ ర్ లో శనివారం జరిగింది.
irisilla | సిరిసిల్ల టౌన్, మార్చి 27: తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన వ్యక్తి, ఆంధ్ర పాలకులను తరిమిన నాయకుడు సిద్ధం వేణు పట్ల బీజేపీ నాయకులు మాట్లాడిన తీరు సరిగా లేదని, వారు మాట్లాడిన తీరు సంహించేది లేదని బీఆర్�
సిరిసిల్లలో నేత కార్మికుల సంక్షేమం, వారి అభివృద్ధి కోసం స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేటీఆర్తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టంచేశారు. మంగళవారం ఆ�
ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ సిరిసిల్ల నేత కార్మికులు ఆందోళ నబాట పట్టారు. గురువారం సీఐటీయూ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని బీవైనగర్లో చేనేత జౌళిశాఖ ఎదుట భారీ ధర్నా చేశారు.
సిరిసిల్లలో పవర్ లూం క్లస్టర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర జౌళిశాఖ మంత్రి గిరిరాజ్సింగ్ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కోరారు.
సాగునీటి వనరులు, ఇసుక రీచ్లు ఉన్న రాజన్న సిరిసిల్ల జిల్లా అరుదైన ఖనిజ సంపదకు కేంద్ర బిందువు కానున్నది. తాజాగా ఈ సంపద వెలుగు చూడటంతో రాష్ట్ర గనుల శాఖ మరింత పరిశోధన దిశగా అడుగులు వేస్తున్నది.
సమస్యల పరిష్కారం కోసం వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాలు (జేఏసీ) ఇచ్చిన పిలుపు మేరకు శనివారం హైదరాబాద్లోని ఇందిరాచౌక్ వద్ద మహా ధర్నా చేశారు. సిరిసిల్ల నుంచి నేతన్నలు వందలాదిగా కదిలారు.
చేనేత రంగ సంక్షోభ నివారణకు కాంగ్రెస్ సర్కార్ దృష్టిసారించకపోవడాన్ని నిరసిస్తూ గురువారం సిరిసిల్ల బంద్కు పవర్లూం వస్త్ర పరిశ్రమ అనుబంధ సంస్థల ఐక్యవేదిక (జేఎసీ) పిలుపునిచ్చింది.
ఒకనాడు సిరిశాలగా ఉన్న సిరిసిల్ల.. సమైక్య రాష్ట్రంలో ఉరిసిల్లగా మారి తిరిగి స్వరాష్ట్రంలో పునర్జీవం పోసుకున్నది. మళ్లీ కాంగ్రెస్ పాలనలో సంక్షోభంలోకి వెళ్లింది. ఇటు రాష్ట్రం, అటు కేంద్రం వివక్షతో కార్మి�