మానవ మృగాలకు ప్రతిరూపాలు కాంగ్రెస్ పాలకులేనని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి పేర్కొన్నారు. ఎమర్జెన్సీతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన ఇందిరాగాంధీ మానవ మృగానికి ప్రతీక అని దుయ్యబట�
ఇక నుంచి ప్రజా సమస్యల పరిష్కారానికి, ఇచ్చిన హామీల అమలుకు ప్రత్యక్ష పోరాటాలు చేస్తామని శాసన మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి స్పష్టం చేశారు. గురువారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ జిల్ల
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ తన పాలనా కాలంలో ఆడబిడ్డల సంక్షేమానికి ఎంతగానో పాటుపడ్డారని, వారికోసం దేశంలో ఎక్కడాలేని విధంగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచా
ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు పీవీ నరసింహారావు అని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి అన్నారు. శనివారం పీవీ 104వ జయంతి సందర్భంగా హనుమకొండ బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంతో పాటు జేఎన్ఎస్లోని పీవీ
Congress | బీసీలకు 42 శాతం కోటా ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్ పేరిట ఊదరగొట్టిన కాంగ్రెస్ ఇప్పుడు కొత్త డ్రామాలకు తెరలేపిందని మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. అసెంబ్లీలో బీసీ బిల్ల�
ప్రొఫెసర్ జయశంకర్ సార్ కారణజన్ముడని, తెలంగాణ కోసమే జీవితాన్ని ధారపోసిన మహనీయుడని మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి కొనియాడారు. కేసీఆర్ సారథ్యంలో సాగి న ఉద్యమంలో ఆయన పాత్ర చిరస్మరణీయమని ప్ర
కులగణనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ మాట్లాడటమే తప్ప ఆచరించిన దాఖలాలు లేవని, దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఏ ఒక్క రాష్ట్రంలోనూ కులగణన సక్రమంగా జరగలేదని వక్తలు విమర్శించారు. దేశానికి స్వా
కుల, జనగణన పేరిట కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడబలుక్కొని కుట్రలకు తెరలేపాయని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి మండిపడ్డారు. అధికారాన్ని కాపాడుకునేందుకు ఎత్తుగడలు వేస్తూ బలహీనవర్గాలకు �
‘తెలంగాణ ఉద్యమ సమయంలో నిర్వహించిన అన్ని సభలు, సమావేశాలు విజయవంతమయ్యాయి. ఇందులో వరంగల్, కరీంనగర్ జిల్లాలు ముఖ్య భూమిక పోషించాయి. వరంగల్లో జరిగిన సింహగర్జన సభను మాజీ ప్రధాని దేవగౌడ చూసి.. తాను చాలా సభలు �
అబద్ధాలు, వైఫల్యాలు, మోసాలు.. ఇదే 16 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలన అని శాసనమండలి ప్రతిపక్షనేత, మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి ఎద్దేవా చేశారు. ఆది నుంచి ఇప్పటి వరకు తెలంగాణ ప్రజల పాలిట ఆ పార్టీ భూత, పిశాచ
కాంగ్రెస్ చేసిన పాపం రైతన్నలకు శాపంగా మారిందని శాసనమండలిలో విపక్షనేత సిరికొండ మధుసూధనాచారి విమర్శించారు. ఇది కాలం తెచ్చిన కరవు కాదని, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని మండిపడ్డారు. రాష్ట్రంలో రైతుల దుస్థి�
బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిం చే చట్టం తెచ్చాకే రాష్ట్రంలో స్థా నిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, ఇతర బీఆర్ఎస్ నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమా ండ్ చే�