తెలంగాణ రాష్ట్ర సాధనలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ముందుండి పోరాడారని, ఆయన లేకపోవడం బాధాకరమని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి అన్నారు. నర్సంపేటలో ఏర్పాటు చేసిన పెద్ది విగ్రహాన�
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పో షించిన దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి విగ్రహాన్ని తొలగించడం ప్రభుత్వ కుటిలనీతికి నిదర్శనమని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి అన్నారు.
వైశ్య కార్పొరేషన్కు నిధులు కేటాయించాలని శాసనమండలిలో విపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి డిమాండ్ చేశారు. నిధుల కేటాయింపులో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఆదిలాబాద్ మెగా ఇండస్ట్రియల్ పార్క్ భూ సేకరణ విధానంపై ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించాలని శాసన మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, మాజీ మంత్రి జోగు రామన్న డిమాండ్ చేశారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటమి తప్పదని తెలిసే.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బీఆర్ఎస్పై నిందలు వేస్తూ ఉత్తరకుమార ప్రగల్భాలు పలుకుతున్నారని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచార�
‘ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల కోసం రోడ్లెక్కి ఉద్యమించాలి. ఇందుకు తెలంగాణ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. అందరూ కలిసి ఒకచోట కూర్చొని సమావేశాలు పెట్టుకుంటే ఏం ప్రయోజనం ఉండదు.
రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేయాల్సిందేనని, లేకుంటే కాంగ్రెస్ పార్టీకి ఇదే చివరి పాలన అని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి హెచ్చరించారు.
రాష్ట్రంలో విశ్వబ్రాహ్మణులు తమపై జరుగుతున్న కుట్రలను తిప్పికొట్టి, రాజకీయశక్తిగా ఎదగాలని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి పిలుపునిచ్చారు. విశ్వబ్రాహ్మణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమాజిగూ
ప్రజాస్వామ్యానికి బీసీలే పునాదిరాళ్లు అని, అలాంటి బీసీలు ఎదుగకుండా కొంతమంది అగ్రవర్ణాలు కుట్ర పన్నుతున్నారని మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ఆరోపించారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్తగా పెట్టుకోవాలని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి హెచ్చరించారు.
60 ఏండ్ల సుదీర్ఘ పోరాటం, వందలాది మంది విద్యార్థుల బలిదానాల సాక్షిగా, రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన తెలంగాణ ఏర్పాటును దేశ విభజనతో పోల్చడం బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య అవివేకానికి పరాకాష్ట అని శాసనమండలిలో ప్రతిపక్
డీలిమిటేషన్ ముసుగులో దక్షిణాది రాష్ర్టాల ఆధిపత్యం తగ్గించి, ఉత్తర భారతానికి అధిక ప్రాధాన్యత కల్పించే కుట్ర జరుగుతున్నదని శాసనమండలిలో బీఆర్ఎస్పక్ష నేత సిరికొండ మధుసూదనాచారి మండిపడ్డారు.
జీవితాన్ని తీర్చిదిద్దేది స్వయంకృషి, స్వీయ ప్రతిభ అని శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూధనాచారి అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం కొయ్యూరులో స్వర్గీయ పుట్ట లింగమ్మ స్మారకార్థం పుట
సిట్ విచారణ పేరిట తెలంగాణ సాధకుడు కేసీఆర్ను వేధించడం అంటే తెలంగాణ జాతిని అవమానించడమేనని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. తెలంగాణభవన్లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు
బీసీలకు 42% రిజర్వేషన్లు సాధ్యం కాకపోవడానికి ప్రధాన దోషులు కాంగ్రెస్, బీజేపీలేనని వక్తలు విమర్శించారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రౌండ్టేబుల్ సమావేశంలో శాసనమండలిల�