ఉగ్ర లింకుల కేసులో ఎన్ఐఏ, పోలీసుల దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతున్నది. సోమవారం నాటి విచారణలో ముంబైలోనే ప్రత్యేకంగా 12మంది మానవ బాంబులను తయారు చేసినట్లు సిరాజ్, సమీర్లు ఒప్పుకున్నట్లు తెలిసింది. దీంతో �
ఎన్ఐఏ, పోలీసు కస్టడీలో ఉన్న ఉగ్రవాదులు సిరాజ్, సమీర్ దర్యాప్తు అధికారులకు దురుసుగా సమాధానం ఇస్తున్నట్టు తెలిసింది. ‘మీరు ఇంకా నాలుగు రోజులు ఆగి ఉంటే.. నా సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసేది’ అని కాలుపై కాల
ఉగ్రదాడులకు పాల్పడేందుకు కుట్ర పన్నారన్న కేసులో ఏపీలోని విజయనగరానికి చెందిన సిరాజ్, తెలంగాణకు చెందిన సమీర్ను 5 రోజులపాటు పోలీస్ కస్టడీకి తరలించేందుకు స్థానిక కోర్టు ఆమోదం తెలిపింది.
దేశవ్యాప్తంగా భారీ పేలుళ్లకు కుట్ర చేసి న విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహ్మా న్, హైదరాబాద్కు చెందిన సయ్యద్ సమీర్ ప్రాణత్యాగానికి సైతం సిద్ధమైనట్టు విజయనగరం పోలీసులు గుర్తించారు.
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో సీనియర్ పేసర్ సందీప్ శర్మ(Sandeep Sharma) చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. సుదీర్ఘ ఓవర్ వేసిన నాలుగో బౌలర్గా రికార్డు నెలకొల్పాడు.
RCB Vs GT | ఐపీఎల్లో రెండు వరుస విజయాలతో జోరుమీదున్న రాయస్థాన్ రాయల్స్కు గుజరాత్ టైటాన్స్ బ్రేకులు వేసింది. బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్లో ఆతిథ్య జట్టు ఆర్సీబీని గుజరాత్ ఎనిమిది వికెట్ల తేడాతో చిత�
IPL 2025 : ముంబై ఇండియన్స్కు బిగ్ షాక్. డేంజరస్ ఓపెనర్ రోహిత్ శర్మ(8) బౌల్డ్ అయ్యాడు. మొదటి రెండు బంతులను లెగ్ సైడ్ బౌండరీలకు పంపిన హిట్మ్యాన్ .. నాలుగో బంతిని డిఫెన్స్ చేయబోయాడు. కానీ, సిరాజ్ విసిరిన బం�
Team India: చాంపియన్స్ ట్రోఫీలో బుమ్రా ఆడనున్నాడు. అయితే ఇంగ్లండ్తో జరిగే వన్డే సిరీస్కు అతని స్థానంలో హర్షిత్ రాణాను ఎంపిక చేశారు. 15 మంది సభ్యుల జట్టును ఇవాళ ప్రకటించారు. సిరాజ్, శాంసన్కు చోటు �
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఆఖరి టెస్టులో భారత్, ఆస్ట్రేలియా (IND vs AUS) నువ్వానేనా అన్నట్లు ఆడుతున్నాయి. టీమ్ఇండియా 185 రన్స్కు ఆలౌట్ అవగా, ఆతిథ్య జట్టు 181 రన్స్తో సరిపెట్టుకుంది. ఇక రెండో ఇన్నింగ్స్లో భారత్
AUSvIND: ఆస్ట్రేలియా సిడ్నీ టెస్టు తొలి ఇన్నింగ్స్లో 181 రన్స్కు ఆలౌటైంది. దీంతో భారత్కు నాలుగు పరుగుల ఆధిక్యం లభించింది. ఈ మ్యాచ్లో భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు.