ఆమె సంకల్పం ముందు వైకల్యం మరోసారి ఓడిపోయింది. ఆ యువతి పట్టుదలకు పతకాలు దాసోహం అంటున్నాయి. ప్రతి మలుపులో గెలుపు సాధిస్తున్న తెలంగాణ పరుగుల రాణి జివాంజీ దీప్తి మరోసారి తన సత్తా చాటింది. ప్రపంచ పారా అథ్లెటి�
వెండి వెలుగులు జిమ్ముతున్నది. అంతర్జాతీయంగా డిమాండ్ దూసుకుపోవడంతో వెండి ధర చారిత్రక గరిష్ఠ స్థాయికి ఎగబాకింది. న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో కిలో వెండి ఏకంగా రూ.1,000 అధికమై రూ.1.40 లక్షలు పలికినట్టు ఆల్ ఇ
బంగారం సామాన్యుడికి అందనంటున్నది. రోజుకొక గరిష్ఠ స్థాయిలో కదలాడుతున్న పుత్తడి మరో ఉన్నత శిఖరాలకు చేరుకున్నది. అమెరికా హెచ్-1బీ వీసా ఫీజును పెంచుతూ ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఇ
Gold Rates | బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. పసిడి పరుగులకు గోల్డ్ లవర్స్ బెంబేలెత్తిపోతున్నారు. ఆల్ టైం హైలెవల్కు బంగారం ధరలు చేరాయి. సోమవారంతో పోలిస్తే మంగళవారం బంగారం ధరలు భారీగా పెరిగాయి.
బంగారం, వెండి ఆభరణాల కోసం మాత్రమే కొనుగోలు చేసే వారు కొందరైతే, వ్యాపార నిమిత్తం కొనుగోళ్లు చేసే వారు చాలా మందే ఉన్నారు. మార్కెట్ ధరలను బట్టి అమ్మకాలు, కొనుగోళ్లు చేపడుతుంటారు.
బంగారం ధరలు రోజురోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. సందర్భానికి అనుగుణంగా రకరకాల ఆభరణాలు అలంకరించుకోవాలనే అతివల ఆశ ఆశగానే మిగిలిపోతోంది. ఈ నేపథ్యంలో ఆధునిక మహిళలు బంగారం, వెండి వంటి ఖరీదైన లోహాల జోలికి పోకుండా అ
Gold-Silver Price | పసిడి ధరలు కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. ఇటీవల వరుసగా తగ్గిన మంగళవారం దేశ రాజధాని ఢిల్లీలో నగరంలో భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల పుత్తడి ధర రూ.1200 పెరిగి తులం ధర రూ.38,670కి చేరింది. ఆల్ ఇండియా సరాఫా అసోస�
రికార్డు స్థాయిలో దూసుకుపోయిన ధరల కారణంగా బంగారు ఆభరణాల వినిమయంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆభరణాల వినిమయం 9 శాతం నుంచి 10 శాతం వరకు తగ్గే అవకాశాలున్నాయని దేశీయ రేటింగ్ ఏజ�
Deaths | సెప్టిక్ ట్యాంకులో పేరుకుపోయిన బంగారం మడ్డిని బయటికి తీసుకురావడానికి లోపలికి వెళ్లిన నలుగురు కూలీలు అందులోనే ప్రాణాలు కోల్పోయారు. రాజస్థాన్ రాజధాని జైపూర్లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ�
అందాన్ని రెట్టింపు చేసే ఆభరణాల ఎంపికలో అతివల అభిరుచే వేరు! ఒక్కొక్కరూ ఒక్కో రకమైన నగలను ఇష్టపడతారు. అంతేకాదు వేడుకకు తగ్గట్టు డిఫరెంట్ కాంబినేషన్స్ సెట్ చేసుకుంటారు. కొందరు సంప్రదాయ దుస్తులపైన భారీ �
బంగారం ధరలు కొత్త శిఖరాన్ని అధిరోహించాయి. తొలిసారి దేశీయ మార్కెట్లో తులం రేటు రూ.98,000 మార్కును అధిగమించింది. బుధవారం ఢిల్లీలో 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాముల విలువ ఆల్టైమ్ హైని తాకుతూ రూ.98,100గా నమోదైంది.