బంగారం ధరలు రోజురోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. సందర్భానికి అనుగుణంగా రకరకాల ఆభరణాలు అలంకరించుకోవాలనే అతివల ఆశ ఆశగానే మిగిలిపోతోంది. ఈ నేపథ్యంలో ఆధునిక మహిళలు బంగారం, వెండి వంటి ఖరీదైన లోహాల జోలికి పోకుండా అ
Gold-Silver Price | పసిడి ధరలు కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. ఇటీవల వరుసగా తగ్గిన మంగళవారం దేశ రాజధాని ఢిల్లీలో నగరంలో భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల పుత్తడి ధర రూ.1200 పెరిగి తులం ధర రూ.38,670కి చేరింది. ఆల్ ఇండియా సరాఫా అసోస�
రికార్డు స్థాయిలో దూసుకుపోయిన ధరల కారణంగా బంగారు ఆభరణాల వినిమయంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆభరణాల వినిమయం 9 శాతం నుంచి 10 శాతం వరకు తగ్గే అవకాశాలున్నాయని దేశీయ రేటింగ్ ఏజ�
Deaths | సెప్టిక్ ట్యాంకులో పేరుకుపోయిన బంగారం మడ్డిని బయటికి తీసుకురావడానికి లోపలికి వెళ్లిన నలుగురు కూలీలు అందులోనే ప్రాణాలు కోల్పోయారు. రాజస్థాన్ రాజధాని జైపూర్లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ�
అందాన్ని రెట్టింపు చేసే ఆభరణాల ఎంపికలో అతివల అభిరుచే వేరు! ఒక్కొక్కరూ ఒక్కో రకమైన నగలను ఇష్టపడతారు. అంతేకాదు వేడుకకు తగ్గట్టు డిఫరెంట్ కాంబినేషన్స్ సెట్ చేసుకుంటారు. కొందరు సంప్రదాయ దుస్తులపైన భారీ �
బంగారం ధరలు కొత్త శిఖరాన్ని అధిరోహించాయి. తొలిసారి దేశీయ మార్కెట్లో తులం రేటు రూ.98,000 మార్కును అధిగమించింది. బుధవారం ఢిల్లీలో 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాముల విలువ ఆల్టైమ్ హైని తాకుతూ రూ.98,100గా నమోదైంది.
చోరీ కేసులో పోలీసులు దొంగను అరెస్ట్ చేసి అతడి వద్ద నుంచి బంగారం, వెండి రికవరీ చేశారు. చోరీ కేసు వివరాలను ఇల్లెందు పోలీస్ స్టేషన్లో సీఐ బత్తుల సత్యనారాయణతో కలిసి డీఎస్పీ చంద్రబాను సోమవా�
బంగారం ధరలు మరో చారిత్రక గరిష్ఠ స్థాయికి ఎగబాకాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలకు డిమాండ్ నెలకొనడంతో దేశీయంగా ధరలు మరో మైలురాయి రూ.91 వేలను అధిగమించాయని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ వెల్�
బంగారం, వెండి ధరలు ఆల్టైమ్ హై రికార్డులతో హోరెత్తించాయి. సోమవారం దేశీయ మార్కెట్లో అటు గోల్డ్, ఇటు సిల్వర్ రెండింటి రేట్లూ పరుగులు పెట్టాయి. ఏకంగా రూ.1,300 చొప్పున ఎగబాకి మునుపెన్నడూలేని స్థాయిల్లో స్థి
Narasimhaswamy Temple | మాచారెడ్డి మండలంలోని చుక్కాపూర్ గ్రామంలో ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి (Lakshmi Narasimhaswamy Temple) మూలమూర్తులకు గ్రామానికి చెందిన పాత కిష్టయ్య జ్ఞాపకార్థం రెండు కిరీటాలు అందజేశారు.
బంగారం ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయి. ఆభరణాల వర్తకులు, స్టాకిస్ట్లు అత్యధికంగా కొనుగోళ్లు జరుపుతుండటంతో బంగారం మళ్లీ 80 వేల పైకి చేరుకున్నదని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ వెల్లడించింది.
రికార్డు స్థాయిలో దూసుకుపోయిన బంగారం ధరలు అంతే స్పీడ్తో కిందకు దిగొస్తున్నాయి. అంతర్జాతీయంగా, దేశీయంగా కొనుగోళ్ల డిమాండ్ పడిపోవడంతో ధరలు మరింత తగ్గాయని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ వెల్లడించింది.
ఆడవాళ్లకు ‘బంగారం’ అంటే మహాప్రీతి. పండుగైనా.. ఫంక్షనైనా.. ఒంటిమీద పసిడి నగలు ఉండాల్సిందే! కానీ, కాలం గడుస్తున్న కొద్దీ.. కనకం కళ తప్పుతుంది. నగలు నల్లగా మారి.. కాంతిహీనంగా కనిపిస్తాయి. మరి, కాంచనం ఎప్పుడూ కొత్�