టీఆర్ఎస్ పాలనలో సబ్బండ వర్గాలకు సంక్షేమ ఫలాలు తెలంగాణ వచ్చాక ప్రతి కుటుంబానికి లబ్ధి రైతుబంధు, రైతుబీమాతో అన్నదాతలకు ధీమాకులవృత్తులకు పెద్దపీట గొర్రెలు, చేప పిల్లల పంపిణీతో కులవృత్తుదారులకు ఉపాధిక�
మల్టీలేయర్ ప్లాంటేషన్ రాష్ర్టానికే మోడల్గా నిలపాలి రహదారుల వెంబడి మూడు లేయర్లలో మొక్కలు నాటాలి నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలి ప్లాంటేషన్ పూర్తి పర్యవేక్షణ బాధ్యత ఫారెస్ట్ అధికారులదే.. వచ్చే పద�
ప్రతి రోజూ 12 నుంచి 2 గంటల వరకు వేళలు ప్రత్యేక వైద్య నిపుణులతో సలహాలు, సూచనలు గ్రామీణుల నుంచి మంచి స్పందన సిద్దిపేట జిల్లాలో 34 పీహెచ్సీల్లో అందుబాటులోకి.. ఇప్పటి వరకు 175 మందికి వైద్యం రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్
రోజురోజుకూ పెరుగుతున్న ధరలుప్రాజెక్టులు, రిజర్వాయర్ల నిర్మాణంతో పుష్కలంగా సాగునీరుగతంలో కంటే రెట్టింపైన సాగుగుంట జాగ లేకుండా పంటలు పండిస్తున్న రైతన్నలువ్యవసాయ భూముల కొనుగోళ్లపై ప్రతి ఒక్కరి దృష్టి�
సిద్దిపేట : వాటర్ అవార్డు 2020 కోసం సిద్దిపేట మున్సిపాలిటీ పంపిన దరఖాస్తును పరిశీలించిన కేంద్రం క్షేత్రస్థాయిలో వివరాలు తెలుసుకునేందుకు బుధవారం ఢిల్లీ నుంచి వచ్చిన గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ అధిక�
పాఠశాలలకు 12 రోజులు, జూనియర్ కాలేజీలకు 4 రోజులు విద్యాశాఖ నుంచి ఉత్తర్వులు జారీ సిద్దిపేట అర్బన్, అక్టోబర్ 5 : నేటి నుంచి బతుకమ్మ పండుగ ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యాశాఖ పాఠశాలలకు సెలవులు ప్రకటించింద�
తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ ఆడపడుచులకు ఇష్టమైన పండుగ తొమ్మిది రూపాల్లో బతుకమ్మ బతుకమ్మ పువ్వుల్లో ఔషధ గుణాలు బతుకమ్మ సారెను అందించిన సీఎం కేసీఆర్ చెరువుల వద్ద ఏర్పాట్లు చేస్తున్న అధికారులు మినీ ట్యా
పచ్చదనంపై విద్యార్థుల్లో చైతన్యం గోసాన్పల్లి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల ప్రత్యేక దృష్టి.. విద్యార్థులకు పచ్చదనంపై చిత్రలేఖన, వ్యాసరచన పోటీలు పచ్చదనంతోనే పర్యావరణం, భావితరాల మనుగడ సాధ్యం. ఈ విషయాన్ని �
హుస్నాబాద్ డివిజన్లో గణనీయంగా తగ్గిన పత్తి సాగు రికార్డు స్థాయిలో పెరిగిన వరి సాగు సమృద్ధిగా నీరుండడంతో ఆరుతడి పంటలపై మెట్ట రైతుల అనాసక్తి గతేడాది 53,613 ఎకరాల్లో పత్తిసాగు.. ఈసారి 30,775 ఎకరాలకు పరిమితం గతేడ
భూసేకరణ పూర్తిచేసి గౌరవెల్లి రిజర్వాయర్ మిగులు పనులు పూర్తి చేస్తాం సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి గోదావరి జలాలతో హుస్నాబాద్ సస్యశ్యామలం పర్యాటక కేంద్రంగా హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు ఎమ్మె�
మహాబలిపురంలో కృష్ణ శిలలతో తయారు చేర్యాల, అక్టోబర్ 3 : కొమురవెల్లి మల్లన్న గుట్ట పైభాగంలో ఉన్న ఎల్లమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠాపనకు ఆలయ వర్గాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. మల్లన్న క్షేత్రానికి
సీఎం కేసీఆర్ కృషితో పెరిగిన పచ్చదనం పట్టణానికి స్వాగతం పలుకుతున్న పచ్చని చెట్లు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్న కదంబ వృక్షాలు సత్ఫలితాలిస్తున్న ‘హరితహారం’ ఇప్పటి వరకు ఏడు విడుతల్లో మొక్కల పెంపకం హరితని�