భూపరిహారం కోసం సిద్దిపేట కలెక్టరేట్కు వచ్చిన ఓ రైతు గుండెపోటుతో కన్నుమూశాడు. వివరాలిలా.. సిద్దిపేట రూరల్ మండలం వెంకటాపూర్కు చెందిన రైతు గుండాల బాలకిట్టు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా అదనపు టీఎంసీ క�
కల్లుగీత వృత్తిలో ప్రమాదానికి గురై మృతి చెందిన, శాశ్వత దివ్యాంగు లైన గీత కార్మికులకు ఎక్స్గ్రేషియా చెల్లించాలని కల్లుగీత కార్మిక సంఘం సిద్దిపేట జిల్లా కార్యదర్శి బండకింది అరుణ్ ప్రభుత్వాన్ని డిమాం�
కాంగ్రెస్ సర్కారు ప్రజాపాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ ప్రజలు తాగునీటి కోసం తండ్లాట పడుతున్నారు. సమస్య పరిష్కరించాలని మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కాల్సిన పరి
ఆశవ ర్కర్ల సమస్యలు, డిమాండ్లను పరిష్కరించాలని ఆశ వర్కర్ల సంఘం జిల్లా అధ్యక్షురా లు కనకవ్వ డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ..20 ఏండ్ల నుం చి విధులు నిర్వహి�
పంట రుణమాఫీ చేయాలంటూ సిద్దిపేట జిల్లా సిద్దిపేట రూరల్ మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన 80 మంది రైతులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాం డ్ చేశారు. రెండు లక్షల పంట రుణమాఫీ చేస్తామని చెప్పి లక్షలోపు ఉన్�
గ్రేడింగ్తో సంబం ధం లేకుండా వేతనాలివ్వాలని సీఐటీ యూ రాష్ట్ర కార్యదర్శి కాముని గోపాల స్వామి డిమాండ్ చేశారు. ఐకేపీ వీవోఏలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం కనీస వేతనం రూ.26వేలు చెల్లించాలన్నారు. బుధవార�
ప్రభుత్వ ఎస్సీ, బీసీ వసతి గృహాల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బందికి ఏడు నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ప్రజలను మభ్యపెట్టే వారిపై క్రిమినల్ కేసులు : సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి సిద్దిపేట అర్బన్, సెప్టెంబర్ 13 : జిల్లాలో పూర్తయిన డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి సంబంధించి లబ్ధిదారుల ఎంపిక అత
తెలంగాణ అందుకు నిలువెత్తు సాక్ష్యం ఉమ్మడి పాలనలో ఎంతో నష్టపోయాం కష్టాలు బాసేందుకే రాష్ట్రం తెచ్చుకున్నం తెలంగాణపై ఇష్టంతోనే ఇంత అభివృద్ధి ఒక్కొక్క పథకం వెనుక ఎంతో ప్రయాస మాటలు మాత్రమే చెప్తే అయ్యేది క
మంత్రి హరీశ్రావుసిద్దిపేట కలెక్టరేట్, జూన్16: తెలంగాణ వచ్చాక కొత్త జిల్లాల ఏ ర్పాటుతో పాలన ప్రజలకు చేరువైందని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సిద్దిపేట జిల్లాకేంద్రంలో నూతన సమీకృత కలెక్�
ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల పర్యటన ఖరారు 20న సిద్దిపేట, కామారెడ్డి.. 21న వరంగల్కు వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖానకు శంకుస్థాపన పల్లెల్లో పచ్చదనం, పరిశుభ్రత, అభివృద్ధి తనిఖీ నిధుల వినియోగం, అధికారుల పనిత�
సిద్దిపేట : జిల్లాలోని దుద్దేడ వద్ద నిర్మించిన నూతన ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కాంప్లెక్స్ భవనం, పోలీస్ కమిషనరేట్ భవనాన్ని జూన్ రెండవ వారంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రారంభించనున్నట్లు రాష్ట్