రాయపోల్, ఫిబ్రవరి 17 : రాయపోల్ మండల పరిధిలోని తిమ్మక్కపల్లి గ్రామంలో పోలీసుల ఆధ్వర్యంలో 'కనువిప్పు' అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన తోగుట సీఐ లతీఫ్, ఎస్సై మానస �
రాయపోల్, ఫిబ్రవరి 6 : మహాత్మా గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను పోలీసులు అరెస్ట్ చేశారు. గాంధీ విగ్రహం ధ్వంసం కేసులో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని శుక్రవారం తొగుట సీఐ లతీఫ్ తెలిపారు.
SI Manasa | నిషేధిత చైనా మాంజాను ఎవరైనా విక్రయిస్తే చర్యలు తప్పవని, ప్రజల ప్రాణాలు దృష్టిలో ఉంచుకుని, జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో వ్యాపారులు, ప్రజలు సహకరించాలని రాయపోల్ ఎస్ఐ కుంచం మానస సూచించారు.
రాయపోల్, జనవరి 6 : సిద్ధిపేట, మెదక్, మేడ్చెల్ జిల్లాల్లో12 వరుస కాపర్ వైర్ దొంగతనాలకు పాల్పడిన అంతర్ జిల్లా దొంగల ముఠాను అదుపులోకి తీసుకున్నామని గజ్వేల్ డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ నర్సింహులు తెల�
SI Manasa | ప్రస్తుతం ఎన్నికల నియమావళి ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందున ఎవరు కూడా పర్మిషన్ లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించడం చట్టరీత్యా నేరం. ఒకవేళ నిర్వహించాలి అనుకుంటే ముందస్తుగా పర్మిషన్ తీసుకొని న�
SI Manasa | ప్రతీ ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే వారి ఇంటి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు రాయపోల్ ఎస్ఐ మానస. ఇంటి ఆవరణ చుట్టూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని పేర్కొన్నారు.
SI Manasa | పర్మిషన్ లేకుండా లేదా సమయం దాటి డీజే ఉపయోగించినట్లయితే, డీజే పరికరాలు, వాహనాలు సీజ్ చేయబడతాయని చట్టరీత్యా చర్యలు తీసుకుంటారన్నారు రాయపోల్ ఎస్ఐ మానస.
CI Latheef | ఎవరైనా గంజాయి ఇతర మత్తు పదార్థాలకు బానిసలు అయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని.. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న డీ అడిక్షన్ సెంటర్లో చికిత్స, కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుందని తొగుట సిఐ లతీఫ్, ర�
Potholes | సంవత్సరం కాలం నుంచి నడి రోడ్డుపై గుంత ఏర్పడి.. వర్షాలు కురిసినప్పుడు నీరు చేరడంతో రోజు పోయి వచ్చే వాహనాలకు ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉండేది.
Rains | ఇంకా రెండు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలపడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అవసరం అయితేనే ప్రజలు బయటకు రావాలని ఎస్ఐ మానస సూచించారు.
Urea | దౌల్తాబాద్ మండలంలో యూరియాను రైతులకు అందించాలని ఫర్టిలైజర్ వ్యాపారులు బ్లాక్ మార్కెట్ విక్రయిస్తే కఠిన చర్యలు తప్పువని దౌల్తాబాద్ మండల వ్యవసాయ అధికారి సాయికిరణ్. ఎస్ఐ అరుణ్ కుమార్ హెచ్చరించారు.
ప్రశాంత వాతావరణంలో స్థానిక సంస్థల ఎన్నికలను జరుపుకోవాలని రాయపోల్ ఎస్సై మానస ప్రజలకు సూచించారు. ఆదివారం గ్రామ విపిఓతో కలిసి రాయపోల్ మండల కేంద్రాన్ని సందర్శించారు.