పాకిస్తాన్లో విద్యుత్ సంక్షోభం తీవ్రమవడంతో మొబైల్, ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తామని పాక్ నేషనల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బోర్డు (ఎన్ఐటీబీ) హెచ్చరించింది.
Covid shutdown: కరోనా వైరస్ కేసుల పెరుగుదలతో ఢిల్లీలో తిరిగి కొవిడ్-19 నియంత్రణలు అమలవుతున్నాయి. తాజా నియంత్రణల్లో భాగంగా ఢిల్లీ అంతటా జిమ్లు మూతపడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో ఫిట్నెస్ ఇం�
బీజింగ్ : కరోనా తాజా వేరియంట్ ఒమిక్రాన్ భయాలతో చైనా అప్రమత్తమైంది. ఫిబ్రవరిలో వింటర్ ఒలింపిక్స్కు ఆతిథ్యం ఇవ్వనున్న చైనా కరోనా కట్టడికి సర్వశక్తులొడ్డుతోంది. కేవలం ఒక కొవిడ్-19 కేసు వె
ముంబై: మహారాష్ట్రలోని పూణే విమానాశ్రయాన్ని ఈ నెల 16 నుంచి 14 రోజులపాటు మూసివేయనున్నారు. విమానాశ్రయంలోని రన్ వే అక్టోబర్ 15 రాత్రి 8 గంటల నుంచి అక్టోబర్ 29 వరకు మూసి ఉంటుందని, 30వ తేదీ ఉదయం 8 గంటల నుంచి విమాన సర్�
న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ కీలక నిర్ణయం తీసుకున్నది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో హర్యానాలో ఉన్న రెండు ప్లాంట్లను వచ్చే నెల 1 నుంచి 9 వరకు మూస
ముంబై : కరోనా వైరస్ కేసుల పెరుగుదలతో మహారాష్ట్ర ప్రభుత్వం పలు నియంత్రణలతో ముందుకొచ్చిన క్రమంలో తాజాగా ముంబైలో అన్ని బీచ్లు, గార్డెన్లు, బహిరంగ మైదానాలను ప్రతిరోజూ రాత్రి 8 గంటల నుంచి ఉదయం ఏడు గంటల వరకూ �
వాషింగ్టన్: క్యూబాలోని గ్వాంటనామో బేలో అమెరికా మిలిటరీకి చెందిన ఒక రహస్య జైలును ఇటీవల మూసివేశారు. క్యాంప్ 7 శిథిలావస్థకు చేరడంతో అందులోని ఖైదీలను సురక్షితంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా క్యాంప్