IND vs BAN | చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్-బంగ్లాదేశ్ మధ్య దుబాయి వేదికగా జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా బ్యాటింగ్ నెమ్మదిగా సాగుతున్నది. 229 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన టీమిండియా 144 పరుగులకే నాలుగు
టీమ్ఇండియా సారథి రోహిత్ శర్మ (90 బంతుల్లో 119, 12 ఫోర్లు, 7 సిక్సర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్తో చెలరేగడంతో ఇంగ్లండ్తో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను మరో మ్యాచ్ మిగిలుండగానే భారత్ 2-0తో కైవసం చేసుకుంది. కటక్ల�
భారత్, ఇంగ్లండ్ మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో కీలక పోరుకు వేళయైంది. ఆదివారం ఇరు జట్ల మధ్య బారాబతి స్టేడియం వేదికగా రెండో వన్డే జరుగనుంది. నాగ్పూర్ వన్డేలో ఘన విజయంతో టీమ్ఇండియా జోష్మీదుంటే..కటక్ల�
IND vs ENG ODI | భారత్-ఇంగ్లాండ్ మధ్య ఆదివారం రెండో వన్డే జరుగనున్నది. అందరి దృష్టి స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ క్లోహీపైనే ఉన్నది. నాగ్పూర్ వన్డేకు దూరమైన విషయం తెలిసిందే. కుడి మోకాలు వాపు కారణంగా మ్యాచ్క
చాంపియన్స్ ట్రోఫీ సన్నాహకాల్లో ఉన్న భారత జట్టు ఆ దిశగా తొలి అడుగును విజయంతో ప్రారంభించింది. స్వదేశంలో ఇంగ్లండ్తో మూడు వన్డేల సిరీస్లో భాగంగా నాగ్పూర్లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ (వీసీఏ) వేది�
Champions Trophy | శ్రేయాస్ అయ్యర్ ప్రస్తుతం రంజీ ట్రోఫీలో ముంబయి తరఫున బరిలోకి దిగాడు. శరద్ పవార్ క్రికెట్ అకాడమీ బీకేసీలో జమ్మూకశ్మీర్తో జరిగిన మ్యాచ్లో విఫలమయ్యాడు.
Shreyas Iyer | ఇండియన్ ప్రీమియర్ లీగ్లో పంజాబ్ కింగ్స్ జట్టు కెప్టెన్గా శ్రేయాస్ అయ్యర్ వ్యవహరించనున్నాడు. ఈ మేరకు ప్రాంచైజీ జట్టు కొత్త కెప్టెన్ను ప్రకటించింది.
Shreyas Iyer | ఈ ఏడాది ప్రారంభంలో సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా నుంచి తనను తొలగించిన బీసీసీఐ (BCCI) కి శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer) ఓ క్లియర్ మెసేజ్ ఇచ్చాడు. విజయ్ హజారే ట్రోఫీ (Vijay Hazare Trophy) లో అద్భుత సెంచరీ ద్వారా ఈ మెసేజ్ �
ఐపీఎల్ రేంజ్ ఏందో మరోసారి తెలిసొచ్చింది. ప్రపంచంలో అత్యంత ధనిక లీగ్గా వెలుగొందుతున్న ఐపీఎల్లో క్రికెటర్లపై కనక వర్షం కురిసింది. జెడ్డా(సౌదీఅరేబియా) వేదికగా జరిగిన ఐపీఎల్ మెగావేలంలో దాదాపు అందరి అ�
IPL Mega-Auction | ఐపీఎల్-2025 కోసం ఆటగాళ్ల వేలం సరికొత్త రికార్డులు పలుకుతున్నది. రిషబ్ పంత్ ను రూ.27 కోట్లకు లక్నో సొంతం చేసుకుంటే, శ్రేయాస్ అయ్యర్ ను పంజాబ్ కింగ్స్ రూ.26.75 కోట్లకు కొనుగోలు చేసింది.