IPL Mega-Auction | ఐపీఎల్-2025 కోసం ఆటగాళ్ల వేలం సరికొత్త రికార్డులు పలుకుతున్నది. రిషబ్ పంత్ ను రూ.27 కోట్లకు లక్నో సొంతం చేసుకుంటే, శ్రేయాస్ అయ్యర్ ను పంజాబ్ కింగ్స్ రూ.26.75 కోట్లకు కొనుగోలు చేసింది.
కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)కు పదేండ్ల విరామం తర్వాత ఐపీఎల్ ట్రోఫీని అందించినా రిటెన్షన్ జాబితాలో చోటు కోల్పోయిన ఆ జట్టు మాజీ సారథి త్వరలోనే తన పాత ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్కు ఆడనున్నాడా? అం
Shreyas Iyer | కోల్కతా నైట్ రైడర్స్ (KKR) జట్టుకు కప్ను అందించిన కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ను కాదని మరో ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. ఈ నిర్ణయం క్రికెట్ అభిమానులందరినీ షాక్కు గురి చేసింది. అయితే, అయ్య�
త్వరలో జరుగబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మెగా వేలానికి ముందు ఫ్రాంచైజీలు తాము అట్టిపెట్టుకునే ఆటగాళ్ల (రిటెన్షన్) జాబితాను గురువారం విడుదల చేశాయి. రిటెన్షన్లో స్టార్ క్రికెటర్లు భారీ ధర దక
Shreyas Iyer : టెస్టు జట్టులో చోటు కోల్పోయిన శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) ఫస్ట్ క్లాస్ క్రికెట్పై దృష్టి పెట్టాడు. దులీప్ ట్రోఫీ(Duleep Trophy)లో అర్ధ శతకంతో ఫర్వాలేదనిపించిన అతడు.. ఇరానీ కప్పై భారీ ఆశలు పెట్టుకున్న
BCCI : చెపాక్ టెస్టులో తొలి రోజు నుంచే పట్టుబిగించిన టీమిండియా నాలుగో రోజే మ్యాచ్ ముగించింది. తద్వారా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (WTC) పట్టికలో భారత జట్టు అగ్రస్థానాన్ని కాపాడుకుంది. అదే ఊపులో రెండ�