IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో రెండొందల పరుగులు స్కోర్లు నమోదు అవుతున్న వేళ మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. అహ్మదాబాద్ స్టేడియం వేదికగా గుజరాత్ టైటన్స్, పంజాబ్ కింగ్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన గుజరాత్ సారథి శుభ్మన్ గిల్ ఛేజింగ్కు మొగ్గు చూపాడు. దాంతో, శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలోని పంజాబ్ జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఇరుజట్లకు ఇదే తొలి మ్యాచ్. కాబట్టి.. విజయంతో టోర్నీని ఆరంభించాలని కసితో ఉన్నాయి గుజరాత్, పంజాబ్.
గుజరాత్ జట్టు : ప్రభ్సిమ్రాన్ సింగ్(వికెట్ కీపర్), ప్రియాన్ష్ ఆర్యా, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మ్యాక్స్వెల్, సూర్యాన్ష్ షెడ్గే, అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కో యాన్సెన్, అర్ష్దీప్ సింగ్, యజ్వేంద్ర చాహల్.
పంజాబ్ జట్టు : శుభ్మన్ గిల్(కెప్టెన్), జోస్ బట్లర్(వికెట్ కీపర్), సాయి సుదర్శన్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, రవిశ్రీనివాసన్ సాయికిశోర్, అర్షద్ ఖాన్, రషీద్ ఖాన్, కగిసో రబడ, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ.
🚨 Toss 🚨@gujarat_titans have won the toss and opted to bowl first against @PunjabKingsIPL.
Updates ▶️ https://t.co/PYWUriwSzY#TATAIPL | #GTvPBKS pic.twitter.com/7GUAOWuOeR
— IndianPremierLeague (@IPL) March 25, 2025