బుచ్చిబాటు టోర్నీలో స్టార్లతో కూడిన ముంబై క్రికెట్ జట్టు దారుణ పరాభవానికి గురైంది. తమిళనాడు నిర్దేశించిన 510 పరుగుల భారీ ఛేదనలో ముంబై.. 223 పరుగులకే ఆలౌట్ అయింది.
వన్డే వరల్డ్కప్ ఫైనల్ ఓటమి తర్వాత ఈ ఫార్మాట్లో బరిలోకి దిగిన మొదటి మ్యాచ్లో భారత జట్టు విజయం సాధించింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆదివారం జరిగిన తొలి వన్డేలో భారత్ మరో 200 బంతులు మిగిలుండగానే 8
క్రికెట్ ప్రపంచమంతా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న మ్యాచ్కు సర్వం సిద్ధమైంది. ఆసియాకప్ సూపర్-4లో భాగంగా ఆదివారం దాయాది పాకిస్థాన్తో భారత్ తలపడనుంది. ఇరు జట్ల మధ్య గ్రూప్ దశలో జరిగిన పోరు వర్షార్పణం �
యువ ఆటగాళ్లు ఇషాన్ కిషన్, శుభ్మన్ గిల్ నిలకడగా రాణిస్తున్నా.. చాన్నాళ్లుగా మంచి ప్రదర్శన కనబరుస్తున్న గిల్కే తుది జట్టులో చోటు దక్కుతుందని రోహిత్ పేర్కొన్నాడు. లంకతో మంగళవారం తొలి వన్డే జరుగనున్�
చాన్నాళ్ల తర్వాత టెస్టు జట్టులోకి వచ్చిన మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ దుమ్మురేపడంతో బంగ్లాదేశ్తో జరిగిన తొలి టెస్టులో భారత్ జయకేతనం ఎగరవేసింది. నాలుగో రోజు కాస్త పోరాడిన ఆతిథ్య జట్టు.. ఆదివా�
వచ్చే ఏడాది సొంతగడ్డపై జరుగనున్న ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్ కోసం భారత జట్టు కసరత్తులు ప్రారంభించింది. టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో ఓటమి అనంతరం న్యూజిలాండ్పై ద్వైపాక్షిక సిరీస్ నెగ్గిన భారత్.. ఇప్�
విజృంభించిన ఆల్రౌండర్ శ్రేయాస్, శాంసన్ హాఫ్సెంచరీలు 2-0తో సిరీస్ కైవసం ఆశలే లేని స్థితిలో ఆల్రౌండర్ అక్షర్ పటేల్ అల్లాడించడంతో ఉత్కంఠ పోరులో టీమ్ఇండియా విజయం సాధించింది. రెండో వన్డేలో కరీబియ�
కటక్ టీ20లో భారత్ పరాజయం దంచికొట్టిన క్లాసెన్ మంగళవారం వైజాగ్లో మూడో మ్యాచ్ బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్నీ విభాగాల్లో విఫలమైన టీమ్ఇండియా వరుసగా రెండో టీ20లో ఓటమి పాలైంది. గత మ్యాచ్లో భా
పొట్టి పోరు రాత్రి 7.30 నుంచి స్టార్ స్పోర్ట్స్లో వన్డే ఫార్మాట్లో సంపూర్ణ ఆధిపత్యంతో సిరీస్ చేజిక్కించుకున్న టీమ్ఇండియా ఇక పొట్టి పోరుకు సిద్ధమైంది. ఈ ఏడాది ఆఖర్లో ఆసీస్ వేదికగా టీ20 ప్రపంచకప్ జరు�
వైరస్ బారిన ధవన్, గైక్వాడ్, శ్రేయస్! న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి మరోసారి టీమ్ఇండియాను చుట్టుముట్టింది. మూడు రోజుల్లో వెస్టిండీస్తో వన్డే సిరీస్ ప్రారంభం కానుండగా.. భారత జట్టులో ముగ్గురికి కొవిడ్-19