ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధి లాంటి అధికార యంత్రాంగానికి శిఖరాయమానమైన ఐఏఎస్ వ్యవస్థ ప్రస్తుతం వివాదాల్లో నలుగుతున్నది. ఓ కుర్ర ఐఏఎస్ నిర్వాకం ఇందుకు కారణం. పుణేలో ట్రైనీ ఐఏఎస్గా నియమితురాలైన పూ�
ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే.. అంటే ఇదే మరి. సమస్యలు విస్మరించింది వారే... సమస్యలు ఉన్నాయని అధికారికంగా ధ్రువీకరించింది వాళ్లే.. క్లరికల్ తప్పిదాలు జరిగాయని అంగీకరించింది కూడా వాళ్లే... కానీ, తప్పుడు సమాచ�
యూనివర్సిటీలోని బోర్డర్స్కు వచ్చే నెల ఒకటో తేదీ నుంచి 31 వరకు సెలవులు ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటంతో పాటు తీవ్ర నీటి, కరెంటు కొరత ఉంది.
Election Commission | పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బీజేపీ లోక్సభ అభ్యర్థి కంగనా
రనౌత్లపై అభ్యంతర వ్యాఖ్యలు చేసిన నేతలపై ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. బీజేపీ ఎంపీ దిలీప్ ఘోష్, కాంగ్రెస్ నాయకులు సు�
మనిషికి ప్రాణాధారమైన రక్తాన్ని సక్రమంగా నిల్వ చేయకుండా, అధిక ధరలు వసూలు చేస్తూ అక్రమ వ్యాపారం చేస్తున్న బ్లడ్బ్యాంకుల గుట్టును డీసీఏ అధికారులు రట్టు చేశారు.
Maruti Suzuki | ప్రముఖ కార్ల కంపెనీ మారుతీ సుజుకీకి కస్టమ్స్ రిపార్ట్మెంట్ నోటీసు జారీ చేసింది. ఈ విషయాన్ని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్లో పేర్కొంది. రూ.16.27లక్షల పన్ను ఎగువేతకు సంబంధించి నోటీసులు జారీ చేసినట్లు
show cause notice | బదిలీ ఉత్తర్వును ఉల్లంఘించిన సర్వీసెస్ డిపార్ట్మెంట్ సెక్రటరీ, ఐఏఎస్ అధికారి ఆశిష్ మోర్కు ఢిల్లీ ప్రభుత్వం ఈ నెల 13న షోకాజ్ నోటీస్ ( show cause notice) జారీ చేసింది. ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పరారీలో ఉ
Air India | ఒక పైలట్ తన స్నేహితురాలిని కాక్పిట్లోకి ఆహ్వానించిన ఘటనపై డీజీసీఏ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై సమాధానం ఇవ్వాలని ఎయిర్ ఇండియా సీఈఓ క్యాంప్బెల్ విల్సన్, సంస్థ భద్రత, నాణ్యత, రక్�