జగిత్యాల కలెక్టరేట్లో అమానుష ఘటన చోటుచేసుకున్నది. సాక్షాత్తూ కలెక్టర్ ఎదుటే ఓ దివ్యాంగుడిని సిబ్బంది బయటకి లాగి పడేశారు. సమస్య పరిష్కారం కోసం అధికారుల చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోయిన ఓ దివ్యాంగుడు..
మహాన్యూస్పై దాడి కేసులో అరెస్టు చేసిన నిందితులను 24 గంటల్లోపు కోర్టు ఎదుట హాజరుపర్చలేకపోవడానికి గల కారణాలను తెలియజేయాలని నాంపల్లిలోని 17వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు టాస్క్ఫోర్స్ �
రాష్ట్ర విజిలెన్స్ కమిషన్ తీరుపై రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ అధికారులు రగిలిపోతున్నారు. 38 మంది అధికారులకు షోకాజ్ నోటీసులు ఇవ్వడంపై అసహనం వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం ఇలా వేధింపులకు దిగితే భవిష్య�
రాష్ట్రంలో మహిళా కాంగ్రెస్ రెండు వర్గాలుగా విడిపోయినట్టు గాంధీభవన్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు తన వర్గం ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో ఉండగా.. టీపీసీ�
Bachupally | ఎలాంటి అర్హత లేకుండానే బాచుపల్లిలో రోగులకు వైద్యం చేస్తున్న డాక్టర్పై వైద్యాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె నడిపిస్తున్న క్లినిక్ను మూసివేసి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అలాగే మల్లంపేట పరి
Supreme Court | ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కుషీనగర్లోని మసీదును అక్రమ కట్టడంగా పేర్కొంటూ అధికారులు కూల్చివేయడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గతేడాది నవంబ
Mallanna | ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్కు టీపీసీసీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వరంగల్ సభలో చేసిన వ్యాఖ్యలపై వివరణ కోరుతూ పీసీసీ క్రమశిక్షణా కమిటీ గురువారం నోటీసులు ఇచ్చింది.
పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా ఈ నెల 4 రాత్రి సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన దుర్ఘటనలో హైదరాబాద్ పోలీసులు థియేటర్ యజమాన్యానికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ‘
CP CV Anand | సంధ్య థియేటర్ తొక్కిసలాట వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకున్నది. సంధ్య థియేటర్కు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంతోపాటు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అదనపు కలెక్టర్ బెన్ షాలోం అన్నారు. శనివారం మాగనూర్, కృష్ణ మండలాల్లో కేజీబీవీ, ఎస్సీ హాస్టల్ను తనిఖీ చేశారు.
ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వడ్డేపల్లి సుభాష్రెడ్డికి పీసీసీ క్రమశిక్షణా చర్యల కమిటీ (డీఏసీ) శుక్రవారం షోకాజ్ నోటీసు జారీ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు భారీ�
కస్టమ్స్ డిపార్ట్మెంట్ ఏవైనా వస్తువుల దిగుమతికి అనుమతి ఇచ్చిన తర్వా త, ఆ వస్తువులపై సుంకాలను చెల్లించాలని కోరుతూ షోకాజ్ నోటీసులు ఇచ్చే అధికారం డీఆర్ఐ (డిపార్ట్మెంట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్)
Supreme Court | మహారాష్ట్ర అటవీ, రెవెన్యూశాఖ అదనపు ముఖ్య కార్యదర్శి రాజేశ్ కుమార్కు సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ప్రశాంత్ మిశ్రా, జస్టిస్ కేజీ విశ్వనాథ్ ధర్మాసనం ధి�