ఈనెల 28 నుంచి 31 వరకు జరిగే సమ్మక్క సారలమ్మ జాతర ఉత్సవాల్లో భాగంగా దుకాణాల ఏర్పాటు కోసం వేలంపాట నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని నారాయణపూర్-కొదురుపాక గ్రామాల పరిధిలోని సమ్మక్క సారలమ�
2026 జనవరి 28 నుంచి 31 వరకు జరుగు సమ్మక్క_ సారలమ్మ జాతర కార్యక్రమంలో భాగంగా టెంకాయలు, బెల్లం, లడ్డు పులిహోర ప్రసాదం, పుట్నాలు, పేలాలు అమ్ముకునేందుకు, తలనీలాలు పోగు చేసుకునేందుకు, తల్లి ఆరాధన (కోళ్లు) అమ్ముకునేందు
ఆదినుంచీ నిరుపేదలే లక్ష్యంగా నిబంధనల పేరుతో వారి జీవనోపాధికి గండికొడుతున్న రేవంత్ సర్కార్.. చిరువ్యాపారులపై మరోసారి జులుం ప్రదర్శించింది. శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, గోషామహల్ నియోజకవర్గాల్లోని
నారాయణపేట జిల్లా మద్దూర్ పట్టణ అభివృద్ధి పనుల్లో భాగంగా ప్రధాన రహదారులను రెండు లేన్లుగా మార్చే క్రమంలో రెణివట్ల చౌరస్తా నుంచి కన్యకాపరమేశ్వరి ఆలయం వరకు రెండు వైపులా 35 ఫీట్ల చొప్పున 70 ఫీట్ల రోడ్డును విస
మహబూబ్నగర్ నగర పాలకలో దుకాణాల అద్దెకు సంబంధించి రూ.20.44 కోట్ల మొండి బకాయిలు పేరుకుపోయాయి. మొత్తం 258 షాపులు ఉండగా.. నెలనెలా అద్దె చెల్లించాల్సి ఉన్నది. అయితే దుకాణాదారులు చెల్లించడంలో నిర్లక్ష్యం వహిస్తున�
మనదేశంలో ఎక్కడైనా సరే దుకాణాలు వాటి యజమానులు లేకుండా అసలు నడవవు. ఒకవేళ దీనికి భిన్నంగా జరిగితే అది కొనేవాళ్లపై ఎంతో నమ్మకం, గౌరవంతోనే జరగాలి. ఈశాన్య భారతదేశ రాష్ట్రం నాగాలాండ్లోని ద్జులెకె అనే పట్టణం ఇ�
శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సాతంరాయి గ్రామంలో రోడ్డు పక్కన ఉన్న చిన్న చిన్న డబ్బాలు(దుకాణాలు)పై మున్పిల్ అధికారులు ప్రతాపం చూపించారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య డబ్బాలను కూల్చివేశారు.
Shops Set On Fire | రోడ్డుపై గొడవ నేపథ్యంలో ఒక వ్యక్తిపై కాల్పులు జరిపి హత్య చేశారు. దీంతో ఆందోళనకారులు రెచ్చిపోయారు. పలు షాపులకు నిప్పుపెట్టారు. పోలీసులపైకి రాళ్లు రువ్వడంతో పలువురు గాయపడ్డారు. పరిస్థితి ఉద్రిక్త�
Shops Collapses | నాలుగు షాపులు కూలిపోయాయి. ఈ సంఘటనలో పలువురు వ్యక్తులు శిథిలాల కింద చిక్కుకున్నారు. పోలీసులు, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఐదుగురిని రక్షించారు.
రంజాన్ నెలలో దుకాణాలు 24 గంటలు తెరిచి ఉంచేందుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. మార్చి 2వ తేదీ నుంచి 31వ తేదీ వరకు దుకాణాలు నిరంతరం తెరిచి ఉంచుకోవచ్చని స్పష్టంచేసింది.