బాయిలర్ కోళ్లు తినీ తిని విసుగెత్తి పోయారో... ఏమో గానీ.. కడక్నాథ్ కోళ్ల కోసం జనం ఒక్కసారిగా ఎగబడ్డారు. మండలంలోని సెంటినరీకాలనీలో తమిళనాడుకు చెందిన వ్యాపారులు పెద్ద ఎత్తున కడక్నాథ్, టర్కీ కోళ్లను తీసుకవచ
Wife Sells Husband Kidney, Elopes With Lover | భర్తను బురిడీ కొట్టించిన భార్య అతడి కిడ్నీని అమ్మింది. ఆ డబ్బు తీసుకుని ప్రియుడితో కలిసి ఆమె పారిపోయింది. ఈ విషయం తెలుసుకున్న ఆ మహిళ భర్త షాక్ అయ్యాడు.
Bride Missing | పెళ్లికి ముందు వధువు మాయమైంది. పెళ్లి ఏర్పాట్లు కూడా ఎక్కడా కనిపించలేదు. దీంతో కుటుంబం, బంధువులతో కలిసి ఊరేగింపుగా చేరుకున్న వరుడు షాక్ అయ్యాడు. వధువు హ్యాండ్ ఇచ్చినట్లు తెలుసుకున్న అతడు చివరకు �
Rs. 86 Lakh Power Bill | ఒక టైలర్కు ఏకంగా లక్షల్లో కరెంట్ బిల్లు వచ్చింది. రూ.86 లక్షలు వచ్చిన విద్యుత్ బిల్లు చూసి అతడు షాకయ్యాడు. ఆందోళన చెందిన అతడు వెంటనే సంబంధిత అధికారులను కలిశాడు.
Narendra Modi | ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం ఫార్మా సెజ్లో బుధవారం మధ్యాహ్నం జరిగిన ఘోర ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
Woman Shocked | ప్రియుడైన సహోద్యోగి మొబైల్ ఫోన్లో 13,000కు పైగా మహిళల నగ్న ఫొటోలు ఉండటాన్ని ప్రియురాలు చూసింది. (Woman Shocked) అందులో తనతోపాటు మరి కొందరు అమ్మాయిల నగ్న ఫొటోలు ఉండటంతో ఆమె షాక్ అయ్యింది. పని చేసే సంస్థకు ఈ విష
Lizard Inside Samosa | ఒక స్వీట్ షాపు నుంచి కొనుగోలు చేసిన సమోసాలో బల్లి కనిపించింది. (Lizard Inside Samosa) దీంతో దానిని తినబోయిన వ్యక్తి షాక్ అయ్యాడు. అక్కడ కొన్న సమోసా తిన్న ఆ వ్యక్తి కుమార్తె ఆసుపత్రి పాలయ్యింది. ఆ వ్యక్తి ఫిర్�
అగ్నిపథ్కు వ్యతిరేకంగా ఇంత భారీయెత్తున ఆందోళనలు, నిరసనలు వ్యక్తమవుతాయని తాను ఊహించలేదని నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరికుమార్ అన్నారు. ఆందోళనలు హింసాత్మకంగా చేయొద్దని, శాంతియుతంగా ఉండాలని
వినోద్ కుమార్ | కరీంనగర్ జిల్లా మానకొండూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సిరిసిల్ల జిల్లా పంచాయతీ రాజ్ శాఖ ఈఈ శ్రీనివాస్ రావు సహా నలుగురు మృతి చెందడం పట్ల రాష్ట్ర ప్రణాళికా సం�
లక్నో: మాజీ భార్య సవతి తల్లి అయ్యిందన్న విషయం తెలుసుకుని ఒక వ్యక్తి షాక్ అయ్యాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఉత్తరప్రదేశ్లోని బడాన్లో ఈ ఘటన జరిగింది. 2016లో మైనర్లైన ఒక జంటకు పెండ్లి జరిగింది. ఆరు న
మంత్రి జగదీష్ రెడ్డి | శాసనసభలో సీనియర్ ఫొటో గ్రాఫర్గా విధులు నిర్వహిస్తున్న సలీమ్ ఆకస్మిక మరణం పట్ల విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.