మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ చౌహాన్ సారధ్యంలోని బీజేపీ ప్రభుత్వంపై ఆ పార్టీ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం ఉమా భారతి విమర్శలు గుప్పించారు. శివరాజ్ సింగ్ చౌహాన్ మద్యం విధానాన్ని ఆమె తప్పుప
ఈ ఏడాదిలో జరిగే మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయంపై పాలక బీజేపీ, విపక్ష కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ పార్టీ అడ్రస్ గల్లంతవుతుందని, క�
‘యాసంగి సీజన్కు కావాల్సిన యూరియా, డీఏపీతో సహా ముఖ్యమైన ఎరువులు సమృద్ధిగానే ఉన్నాయి. రాష్ర్టాల అవసరాలకు అనుగుణంగా వాటిని పంపుతున్నాం’.. గతవారం ఎరువుల మంత్రిత్వ శాఖ చేసిన ఈ ప్రకటన అబద్ధమని తేలిపోయింది.
గురువింద గింజ తన నలుపెరుగదన్నట్లు బీజేపీ వ్యవహరిస్తున్నది. విపక్ష పాలిత రాష్ర్టాల్లో ప్రభుత్వాలపై, పార్టీలపై ప్రతి చిన్న విషయానికీ దర్యాప్తు సంస్థల ద్వారా వెంటబడి వేధించే కేంద్ర సర్కారు తమ పార్టీ పాలన
ఓబీసీ కోటా వ్యవహారంలో మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తీరును కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తప్పుపట్టారు. ఓబీసీ రిజర్వేషన్లను 27 శాతం నుంచి 14 శాతానికి తగ్గించడం సిగ్గుచేటని
భోపాల్: మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ రికార్డు క్రియేట్ చేశారు. అత్యధిక సంవత్సరాల పాటు బీజేపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన వ్యక్తిగా నిలిచారు. గతంలో చత్తీస్ఘడ్ సీఎం రమణ్ సింగ్ పే�
లక్నో: సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ నేటి ఔరంగజేబు అని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ విమర్శించారు. తండ్రికే విధేయుడిగా లేని వ్యక్తి ప్రజలకు ఎలా విధేయుడిగా ఉంటారు అని ప�
Madhyapradesh: కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఉద్భవించినప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా థర్డ్వేవ్ మొదలైంది. దేశంలోనూ రెండు వారాల క్రితం మొదలైన థర్డ్ వేవ్ ఇప్పుడు ఉగ్రరూపం
భోపాల్: మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆవులు, వాటి పేడ, మూత్రంతో దేశ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేయవచ్చని అన్నారు. భోపాల్లో జరిగిన ఇండియన్ వెటర్నరీ అసోస
Bhopal | మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు కమల్ నాథ్ సవాల్ విసిరారు. ఇటీవలి కాలంలో శివరాజ్ పలుమార్లు తన ఆరోగ్యం గురించి మాట్లాడిన విషయాన్ని కమల్ నాథ్ ప్రస్త�