Eknath Shinde | ప్రభుత్వ ఏర్పాటు విషయంలో శివసేన నుంచి పూర్తి మద్దతు ఉంటుందని మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే చెప్పారు. బీజేపీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తెలిపారు.
Samna | హేమంత్ సోరెన్ అరెస్ట్ తర్వాత జార్ఖండ్లో రాజకీయం రసవత్తరంగా మారింది. సీఎంగా హేమంత్ సోరెన్ రాజీనామా అనంతరం చంపై సోరెన్ ప్రమాణస్వీకారం చేసి.. అసెంబ్లీలో విశ్వాస పరీక్షను నెగ్గారు. నేటి రాజకీయాల్
Maharashtra Crisis | శివసేనను చీలి.. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాది ప్రభుత్వాన్ని కూల్చిన ఏక్నాథ్ షిండే ప్రస్తుతం పార్టీపై పట్టుకోసం ప్రయత్నిస్తున్నారు. మరో వైపు ఉద్ధవ్ పార్టీని కాపాడుకునేందుకు ఉ�
ముంబై : సుదీర్ఘ రాజకీయ పరిణామాల అనంతరం మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రిగా, దేవేంద్ర సింగ్ ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. సోమవారం అసెంబ్లీలో మెజారిటీ �
లౌడ్ స్పీకర్ల వ్యవహారం కాస్త… నేరుగా ఉద్ధవ్ వర్సెస్ రాజ్ థాకరేగా మారిపోయింది. కొన్ని రోజుల పాటు ఈ అంశం రాజ్ థాకరే వర్సెస్ మహారాష్ట్ర సర్కార్గా నడిచింది. మధ్య మధ్యలో ఇతర నేతలు విమర్శ
ఎంపీ నవనీత్ రాణా దంపతుల భుజాలపై తుపాకీ పెట్టి, కాల్చాలని బీజేపీ చూస్తోందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మండిపడ్డారు. సీఎం అధికారిక నివాసం ముందు ఒక ప్రత్యేకమైన కార్యక్రమం చేసి, ఓ కుట్ర చేయాలని భావి�
మహారాష్ట్రలోని అమరావతి ఎంపీ నవనీత్ కౌర్, ఆమె భర్త, స్వతంత్ర ఎమ్మెల్యే రవి రాణాను ముంబై పోలీసులు శనివారం సాయంత్రం అరెస్ట్ చేశారు. ఆదివారం లేదా సోమవారం వారిద్దర్నీ బాంద్రాలోని కోర్టు ముందు ప�
సామ్నా సంపాదకీయంలో శివసేన బీజేపీపై తీవ్రంగా విరుచుకుపడింది. బీజేపీ నేతలు నాథురాం గాడ్సేను ఓ వైపు కీర్తిస్తూనే.. విదేశీ ప్రతినిధులను మాత్రం సబర్మతీ సందర్శన నిమిత్తం తీసుకెళ్తారని ఎద్దేవా చేస�
శ్రీరామ నవమి ఉత్సవం సందర్భంగా వివిధ రాష్ట్రాల్లో జరిగిన హింసాత్మక ఘటనపై శివసేన తీవ్రంగా స్పందించింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించింది. ఇలాంటి ఘటనలే పునరావృత్�
కేంద్ర ప్రభుత్వంపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముంబైని కేంద్ర పాలిత ప్రాంతం చేసేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. ఈ మేరకు కొందరు కేంద్ర హోంశాఖకు ఓ ప్రెజెంటే�