శివరాత్రి ఉత్సవాల్లో అపశ్రుతి చోటు చేసుకున్నది. గుండాలలోని కోనేరులో ఇం టర్ విద్యార్థి గల్లంతైన సంఘటన చోటు చేసుకున్నది. వివరాలిలా.. కల్వకుర్తి మున్సిపాలిటీ జేపీనగర్లోని గురుకుల పాఠశాలలో ఇంటర్ చదువుత
ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలంలో ఏనుగులు బీభత్సం (Elephant attack) సృష్టించాయి. మండలంలోని గుండాలకోన వద్ద భక్తులపై ఏనుగులు దాడిచేశాయి. దీంతో ఐదుగురు భక్తులు అక్కడికక్కడే మృతిచెందారు.
బీఆర్ఎస్ హయాంలోనే దేవాలయాల అభివృద్ధి జరిగిందని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ఆజంజాహి మిల్స్ గ్రౌండ్లో నాలుగు రోజుల పాటు నిర్వహించిన సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల్లో భాగంగా శనివారం మహా శివ�
NRI News | తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా శివాలయాల సందర్శన కార్యక్రమం నిర్వహించారు. సందర్శన యాత్రలో భాగంగా సుమారు 200 మంది భక్తులు పాల్గొని.. 11 దేవాలయాలను సందర్శించ�
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సిద్ధులగుట్ట
శివనామ స్మరణతో మారుమోగింది. మహాశివరాత్రి సందర్భంగా శని, ఆదివారాలలో భక్తులు పోటెత్తారు. ఓం నమఃశివాయ, హరహర మహాదేవ శంభోశంకర అంటూ స్వామి�
జోగులాంబ గద్వాల జిల్లా బైరాపూర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత బైరాపూర్ సమీపంలో బొలెరో వాహనాన్ని బైక్ ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న ముగ్గురు యువకులు దుర�
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర, దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. శివరాత్రి రోజున భక్తిశ్రద్ధలతో శివనామం జపిస్తూ చేపట్టే ఉపవాస దీక్షలు, రాత్రి జాగరణ, పూజలు అభిష�
శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్సీ కవిత జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్ బాలబ్రహ్మేశ్వర స్వామిని దర్శించుకున్నారు. బాలబ్రహ్మేశ్వరునికి ప్రత్యేకపూజలు చేశారు.
ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.