రాబోయే రోజుల్లో రాష్ట్రంలో చేపలు, రొయ్యపిల్లల పెంపకం బాధ్యతను స్వయం సహాయక సంఘాల మహిళలకు అప్పగిస్తామని, ఈ మేరకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను మహిళా సంఘాలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని డీపీఎం మోహన్రెడ్డి అన్నారు. బుధవారం కట్టంగూర్ మండలంలోని అయిటిపాముల గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఇందిరా మహిళా �
సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండల పరిధిలోని నారాయణగూడెం గ్రామ వీఓఏ అక్రమాలపై అధికారులు మంగళవారం విచారణ చేపట్టారు. సంఘం సభ్యుల నుంచి వసూలు చేసిన డబ్బులు రూ.15.17 లక్షలను కాజేసినట్లు ఆరోపణలు.
ఎస్హెచ్జీ బ్యాంక్ లింకేజీలో 2024-2025 సంవత్సరానికి గాను రాష్ట్ర స్థాయిలో యాదాద్రి భువనగిరి జిల్లా నుండి ఉత్తమ మండలం, ఉత్తమ ఏపీఎంగా బీబీనగర్ ఎంపికైనట్టు ఏపీఎం శ్రీనివాస్ గురువారం తెలిపారు.
రాష్ట్రంలో మహిళల ఆదరణ పొందిన బతుకమ్మ చీరల పథకానికి కాంగ్రెస్ ప్రభుత్వం మంగళం పాడింది. బతుకమ్మ చీరలకు బదులుగా స్వయం సహాయక సంఘాలు (ఎస్హెచ్జీ) మహిళలకు ఏడాదికి 2 చొప్పున చీరలు పంపిణీ చేస్తామని రేవంత్రెడ�
Minister Seethakka | రాష్ట్రంలోని కోటి మహిళలను కోటీశ్వరులుగా మార్చడానికి మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందించడంతో పాటు మహిళలు 17 రకాల వ్యాపారాలు చేసుకోవడానికి ప్రభుత్వం రుణాలను (Government loans)మంజూరు చేస్తున్నదని మంత్రి స�
రాష్ట్రంలోని సర్కారు బడుల నిర్వహణ బాధ్యతను స్వయం సహాయక సంఘాల(ఎస్హెచ్జీ)కు ప్రభుత్వం అప్పగించింది. ఇందుకు పాఠశాల స్థాయిలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
జిల్లాలోని మహిళా స్వయం సహాయక సంఘా(ఎస్హెచ్జీ)ల బలోపేతానికి గ్రామీణాభివృద్ధి శాఖ ఎంతో కృషి చేస్తున్నది. సంఘాల వారీగా కాకుండా వ్యక్తిగతంగా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వడ్డీలేని రుణాలతోపాటు స్వ�
రామాయంపేటలోని విజయలక్ష్మి మహిళా స్వయం సహాయక సంఘం (ఎస్హెచ్జీ)లో రూ.7.10 లక్షల రుణాలు పక్కదారి పట్టినట్లు వెలుగుచూసింది. విజయలక్ష్మి సంఘంలో 13 మంది సభ్యులున్నారు. వీరిలో 11 మంది ఈ రుణాలు చెల్లించాలని బ్యాంకు �
మహిళల సంక్షేమం, ఆర్థిక అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. వారు ఆర్థికంగా ఎదగాలన్న సదుద్దేశంతో విలేజ్ ఎంటర్ప్రైజెస్ కార్యక్రమం కింద రుణాలను ఇస్తున్నది.
రాష్ట్రంలోని మహిళా సంఘాల సహాయకుల (వీవోఏ)కు సీఎం కేసీఆర్ రక్షాబంధన్ కానుక అందించారు. వారి వేతనాలను భారీగా పెంచారు. గతంలో వీవోఏలకు అన్నీ కలిపి రూ.6000 మాత్రమే వచ్చేవి. 2021లో ప్రభుత్వం గౌరవ భృతిని 30 శాతం మేరకు ప�
స్త్రీ నిధి సంస్థ 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.135 కోట్ల లాభాలను ఆర్జించింది. ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో వచ్చిన లాభం కంటే రూ.20 కోట్లు ఎక్కువని అధికారులు తేల్చారు. రాష్ట్రంలో మహిళా స్వయం సహాయక సంఘాలకు (ఎస్�
తెలంగాణ మహిళకు ఢిల్లీ వేదికగా అరుదైన గౌరవం దక్కింది. స్వయం సహాయక సంఘాల (ఎస్హెచ్జీ)పై ఆమె చేసిన ప్రసంగం కేంద్రమంత్రినే కట్టిపడేసింది. ప్రసంగం ఆద్యంతం సభికులు చప్పట్లతో అభినందనలు తెలిపారు. దేశంలోని వివి
పల్లె, పట్టణాల్లో సౌర కాంతులు విరజిమ్ముతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు 40 శాతం రాయితీతోపాటు రుణ సహాయం చేసి యూనిట్లు ఏర్పాటు చేసుకునేలా చేయూతనిస్తోంది. ఈ యూనిట్లను ఏర్పాటు చేస్తే కలిగే ప్రయోజనా�