MLA Gandhi | చెరువులో కలుషిత నీరు కలవకుండా చేపడుతున్న డ్రైనేజీ వ్యవస్థ మళ్లింపు పనులను వేగవంతం చేయాలని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు.
మియాపూర్ : ప్రజల సౌకర్యం కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలను వెచ్చించి పనులను చేపడుతున్నదని, వీటి అమలు విషయంలో ఆయా విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయాలని విప్ ఆరెకపూడి గాంధీ పేర్కొన్నారు. అభివృద్ధి విషయం
మియాపూర్ : నియోజకవర్గంలోని ప్రజలకు మెరుగైన వసతుల కల్పనే ధ్యేయంగా తాను కృషి చేస్తున్నట్లు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ల తోడ్పాటుతో అధిక నిధులు సమకూర్చుకుంట
మియాపూర్ : ప్రజా సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని, వారి కష్టసుఖాలలో అండగా నిలుస్తున్నదని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. ఆర్థిక సమస్యతో బాధపడే వారికి సీఎం సహాయ నిధి కొండంత
మియాపూర్ : శాంతి భద్రతల పరిరక్షణలో సీసీ కెమెరాలు పోలీసు శాఖకు ఎంతగానో తోడ్పడుతున్నాయని, ప్రజలు వివేకవంతులై ప్రతి కాలనీలోని వాటిని తప్పక ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. కనురె�
సీఎం చిత్ర పటానికి పాలతో అభిషేకం… మియాపూర్ : భారీ ఉద్యోగాల భర్తీ ప్రకటన ద్వారా నిరుద్యోగుల కలలను తమ సీఎం కేసీఆర్ సాకారం చేస్తున్నారని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. నీళ్లు నిధులు నియామకాలే లక�
మసీదుబండ ప్రభుపాధ లేఅవుట్ కాలనీలో నెలకొన్న సమస్యల శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తానని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు.
శేరిలింగంపల్లి నియోజవకర్గం కొండాపూర్ డివిజన్ సిద్ధిక్ నగర్కు చెందిన ప్రభుదాసుకు అత్యవసర చికిత్స నిమిత్తం సీఎం సహాయ నిధి పథకం కింద మంజూరైన రూ. 2 లక్షల ఆర్థిక సాయం మంజూరు పత్రాలను విప్ ఆరెకపూడి గాంధీ
శేరిలింగంపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా పలు డివిజన్లకు చెందిన 31 మంది లబ్దిదారులకు సీఎం సహాయ నిధి పథకం కింద మంజూరైన రూ. 13.84 లక్షల ఆర్థిక సాయానికి చెందిన చెక్కులను కార్పొరేటర్ వెంకటేశ్తో కలిసి విప్ గాంధీ �