స్వదేశం నుంచి బలవంతంగా భారత్కు శరణార్థిగా వచ్చిన బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా రెండేండ్ల తర్వాత ‘ఈ సంవత్సరం’ బంగ్లాదేశ్కు తిరిగి వెళ్లనున్నట్టు ప్రకటించారు.
Sheikh Hasina : రెండేళ్లకుపైగా ఇండియాలో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాది ఎలాగైనా తన స్వదేశం తిరిగి వెళ్తానని ప్రకటించారు. ఒకవైపు ఆమెకు ప్రాణహాని ఉన్నా, తన పార్టీపై న
India-Bangladesh : తాజాగా బంగ్లాదేశ్కు ఇండియా 5,000 టన్నుల డీజిల్ సరఫరా చేసేందుకు సిద్ధమైంది. అది కూడా ఒక పక్క ఇరాన్ వార్ జరుగుతుండగా సరఫరా చేయడం విశేషం. గతంలో ఇండియా-బంగ్లాదేశ్ మధ్య చమురు సరఫరాపై ఒప్పందం కుదిరింది.
Bangladesh :బంగ్లాదేశ్లో బీఎన్పీ విజయం సాధించడంలో ఇండియాతోపాటు, మాజీ ప్రధాని షేక్ హసీనా పాత్ర ఉందని నేషనల్ సిటిజన్స్ పార్టీ (ఎన్సీపీ) అధినేత నహీద్ ఇస్లాం ఆరోపించాడు.
Sheikh Hasina : హంతకుడు మహమ్మద్ యూనస్ ఆధ్వర్యంలో బంగ్లాదేశ్లో బూటకపు ఎన్నికలు జరిగాయని మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina) మండిపడ్డారు. ఫాసిస్ట్ యూనస్ హయంలో నిర్వహించిన ఈ ఎన్నికలను తక్షణమే రద్దు చేయాలని ఆమె డిమాండ్ చ�
Rameshan Chandra Sen | బంగ్లాదేశ్ (Bangladesh) లో హిందూ మైనారిటీ వర్గంపట్ల వివక్ష కొనసాగుతూనే ఉన్నది. తాజాగా చోటుచేసుకున్న మరో ఘటననే అందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. అవామీ లీగ్కు చెందిన మాజీ నాయకుడు 18 నెలలుగా జైల్లోనే మగ్గుతూ ప్
Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు పదేళ్ల జైలు శిక్ష ఖరారు చేశారు. ఆమె మేనల్లుడు రద్వాన్ ముజిబ్ సిద్దిక్, మేనకోడళ్లు తులిప్ రిజ్వానా సిద్దిక్, అజ్మినా సిద్దిక్లకు కూడా రెండు వేర్వేరు అ
Bangladesh : బంగ్లాదేశ్లో ఒక పక్క హిందువులు, మైనారిటీలపై దాడులు జరుగుతుంటే వీటిని అడ్డుకోవాల్సిన అక్కడి ప్రభుత్వం నిందితులకు అండగా నిలుస్తోంది. హంతకులు, ఆందోళనకారులకు రక్షణ కల్పించే చర్యలు ప్రారంభించింది.
బంగ్లాదేశ్లో యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వంపై ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా విరుచుకుపడ్డారు. యూనస్ పరిపాలన దేశాన్ని అరాచకంలోకి నెట్టివేస్తున్నదని ఆమె ఆరోపించారు. శాంతి భద్రతలు పూర్తిగా కు�
Bangladesh : మైనారిటీలపై దాడులతో అట్టుడుకుతున్న బంగ్లాదేశ్ లో మరో హిందువు ప్రాణాలు కోల్పోయాడు. అవామీ లీగ్ అనే హిందూ సంస్థకు చెందిన హిందూ నాయకుడు, సంగీత కారుడు అయిన ప్రొలోయ్ చాకి (60) ఆదివారం సాయంత్రం పోలీసు కస్టడీ�
Team India : భారత్, బంగ్లాదేశ్ వైట్బాల్ సిరీస్ కొత్త తేదీలు వచ్చేశాయి. పొరుగుదేశంలో నిరుడు ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో వాయిదా పడిన సిరీస్ సెప్టెంబర్ నెలలో జరునుంది.
భారత్ అనుకూల విధానాలకు పేరుపొందిన షేక్ హసీనా వాజెద్ జెన్-జీ తిరుగుబాటులో పదవిని కోల్పోయి భారత్లో ఆశ్రయం పొందారు. గందరగోళ పరిస్థితుల్లో సైన్యం వత్తాసుతో ప్రభుత్వ నిర్వహణా బాధ్యతలు చేపట్టిన మహమ్మద�
Sheikh Hasina | బంగ్లాదేశ్ (Bangladesh)లో ఉద్రిక్తతలపై ఆదేశ మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina) తాజాగా స్పందించారు. ఈ మేరకు యూనస్ (Muhammad Yunus) ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.