ఐపీఎల్-19లో ప్లేఆఫ్స్ రేసు నుంచి వైదొలిగిన ముంబై ఇండియన్స్ పోతూపోతూ గత ఎడిషన్ రన్నరప్ పంజాబ్ కింగ్స్ను దెబ్బకొట్టింది. తిలక్ వర్మ (33 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 75 నాటౌట్) అద్భుత ఆటకు తోడు బౌలింగ్
MI vs PBKS : ప్లే ఆఫ్స్ రేసులో వెనకబడిన పంజాబ్ కింగ్స్ తడబడినా చివరకు భారీ స్కోర్ కొట్టింది. ధర్మశాలలో ఓపెనర్ ప్రభ్సిమ్రన్ సింగ్(57) అర్ధ శతకంతో చెలరేగినా.. శార్దూల్ ఠాకూర్(4-39) సూపర్ స్పెల్తో మిడిలార్డర్ కుప్పకూ
Mumbai Indians : పంతొమ్మిదో సీజన్లో నిరాశపరుస్తున్న ముంబై ఇండియన్స్(Mumbai Indians) మరో వివాదంలో చిక్కుకుంది. వాంఖడేలో చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్లో ముంబై కంకషన్ సబ్స్టిట్యూట్ (Concussion Substitute) నిబంధనను దుర్వినియోగం చేసింద
విజయ్ హజారే వన్డే టోర్నీలో ముంబై జట్టుకు శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. శార్దుల్ ఠాకూర్ గాయం కారణంగా దూరం కావడంతో అతని స్థానంలో ముంబై సారథిగా అయ్యర్ కొనసాగుతాడని ఎమ్సీఏ సోమవారం
భారత ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ వచ్చే ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్కు ఆడనున్నాడు. 2025 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్కు ప్రాతినిథ్యం వహించిన శార్దూల్ను ఆ జట్టు.. రూ. 2 కోట్ల ధరతో ముంబైకి ట్రేడ్ చ�
IPL 2026 : ఐపీఎల్ 19వ సీజన్ రీటెన్షన్ గడవుకు ముందే ఆసక్తికర పరిణామాలు జరుగుతున్నాయి. రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య సంజూ శాంసన్ ట్రేడింగ్ డీల్ ఇంకా కొలిక్కి రాలేదు. కానీ, చకచకా పా�
IPL 2026 : ఐపీఎల్ 19వ సీజన్ వేలానికి ముందే స్టార్ ఆల్రౌండర్ను ముంబై ఇండియన్స్ (Mumbai Indins) కొనేసింది. రీటెన్షన్ గడువు సమీపిస్తున్న వేళ బిగ్ ప్లేయర్ అయిన శార్దూల్ ఠాకూర్(Shardul Thakur)ను కొనేసింది ముంబై.
Ranji Tophy : రంజీ ట్రోఫీ 2025-26 కోసం ముంబై (Mumbai)సెలెక్టర్లు పటిష్టమైన స్క్వాడ్ను ప్రకటించారు. 42 సార్లు ఛాంపియన్ అయిన ముంబైకి ఈసారి శార్దూల్ ఠాకూర్ (Shardul Thakur) సారథ్యం వహించనున్నాడు.
రంజీ ట్రోఫీ సీజన్ 2024-25లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై సెమీఫైనల్కు చేరింది. హర్యానాతో జరిగిన మూడో క్వార్టర్స్ మ్యాచ్లో ముంబై.. 152 పరుగుల తేడాతో ప్రత్యర్థిని చిత్తుచేసి సెమీస్కు అర్హత సాధించింది.