రంజీ ట్రోఫీ సీజన్ 2024-25లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై సెమీఫైనల్కు చేరింది. హర్యానాతో జరిగిన మూడో క్వార్టర్స్ మ్యాచ్లో ముంబై.. 152 పరుగుల తేడాతో ప్రత్యర్థిని చిత్తుచేసి సెమీస్కు అర్హత సాధించింది.
Shardul Thakur: ముంబై బౌలర్ శార్దూల్ ఠాకూర్ హ్యాట్రిక్ తీశాడు. మేఘాలయాతో జరుగుతున్న రంజీ మ్యాచ్లో అతను ఈ ఘనత సాధించాడు. రంజీల్లో హ్యాట్రిక్ తీసిన అయిదో ముంబై బౌలర్గా నిలిచాడతను.
టీమ్ఇండియా ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ (119 బంతుల్లో 113 నాటౌట్, 17 ఫోర్లు) వీరోచిత శతకంతో జమ్ము కశ్మీర్తో జరుగుతున్న రంజీ మ్యాచ్లో ముంబై భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది.
రెండ్రోజుల క్రితం జెడ్డా వేదికగా ముగిసిన ఐపీఎల్ వేలంలో 577 మంది క్రికెటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోగా వారిలో 182 మందిని ఫ్రాంచైజీలు తీసుకున్నాయి. అమ్ముడుపోని ఆటగాళ్లు 395. వీరిలో భారత్ తరఫున ఆడటమే గాక ఒ
Ranji Trophy 2024 | ఏడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన శార్దూల్ ఠాకూర్.. 69 బంతులాడి 75 పరుగులు చేశాడు. 37 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించిన అతడు ముంబైకి గౌరవప్రదమైన స్కోరును అందించాడు. బ్యాటింగ్లో అదరగొట్టిన శార్దూల్..
Ranji Trophy 2024 | ముంబైలోని వాంఖెడే వేదికగా జరుగుతున్న ఫైనల్లో టాస్ ఓడి తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసిన ముంబై.. 64.3 ఓవర్లలో 224 పరుగులకే ఆలౌట్ అయింది. రంజీ సెమీస్లో సెంచరీ చేసి ముంబైని ఆదుకున్న శార్దూల్.. ఫైనల
Shardul Thakur | రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో భాగంగా శార్దూల్ ఠాకూర్ తమిళనాడుతో జరిగిన మ్యాచ్లో బ్యాటింగ్తో పాటు బౌలింగ్లోనూ అదరగొట్టాడు. రంజీలలో రాణించడంతో శార్దూల్ జాతీయ జట్టులోకి కమ్బ్యాక్ ఇస్తాడా..? అంట
Ranji Trophy 2024 | రంజీట్రోఫీ సెమీస్ మ్యాచ్లు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ముంబై - తమిళనాడు మధ్య జరుగుతున్న మ్యాచ్లో ఆఖరి వరుస బ్యాటర్లు చెలరేగి ఆడుతుండటంతో ముంబైకి భారీ ఆధిక్యం దక్కింది. మరోవైపు విదర్భతో ఆడుతున�
Shardul Thakur | రంజీ సెమీఫైనల్స్లో భాగంగా తమిళనాడుతో జరుగుతున్న కీలక పోరులో ముంబై తరఫున ఆడుతున్న శార్దూల్.. సెంచరీతో చెలరేగాడు. శార్దూల్ దూకుడుతో తొలి ఇన్నింగ్స్లో ముంబై భారీ ఆధిక్యాన్ని దక్కించుకుంది.
దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు భారత్-‘ఎ’, దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్ల మధ్య జరిగిన తొలి అనధికారి టెస్టు ‘డ్రా’గా ముగిసింది. సుదీర్ఘ ఫార్మాట్కు తగిన సన్నద్ధత కోసం ఈ మ్యాచ్ నిర్వహించగా.. ద�
IPL 2024 Retention: ఐపీఎల్ 2024 రిటెన్షన్ ప్రక్రియలో భాగంగా కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ప్రక్షాళన చేపట్టింది. ఏకంగా డజను మందిని రిలీజ్ చేసింది.