శంషాబాద్ (Shamshabad) విమానాశ్రయంలో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లాల్సిన విమానం సాంకేతిక లోపంతో రద్దయింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Private Travels | ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై(Private Travels) రంగారెడ్డి జిల్లా రవాణా శాఖ అధికారులు (Transport department)కొరడా ఝులిపిస్తున్నారు. వరుస దాడులతో ట్రావెల్స్ బస్సుల యజమానులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు.
శంషాబాద్ విమానాశ్రయంలో (Shamshabad) ఇండిగో విమానం అత్యవసరంగా దిగింది. ముంబై నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. గుర్తించిన పైలట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్కు ఏటీసీ అనుమతి కోర�
శంషాబాద్ (Shamshabad) విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. చెన్నై నుంచి పుణె వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం శనివారం ఉదయం శంషాబాద్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది.
శంషాబాద్ మండలంలోని గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలో విలీనం చేయాలనే ప్రభుత్వ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టంచేసింది. శంషాబాద్ మండలంలోని 51 పంచాయతీలను శంషాబాద్ మున్సిపాలిటీలో విలీనం
శంషాబాద్ విమానాశ్రయంలో విమానానికి బాంబు బెదిరింపు (Bomb Threat) వచ్చింది. హైదరాబాద్ నుంచి బ్యాంకాక్ వెళ్లాల్సిన విమానం గేటు వద్దకు రాగానే బాంబు ఉందంటూ ఓ ప్రయాణికుడు అలజడి సృష్టించాడు.
దేవాలయంలోని విగ్రహాలను ధ్వంసం చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని వీహెచ్పీ, అఖిలపక్షం డిమాండ్ చేసింది. బుధవారం శంషాబాద్లో వీహెచ్పీ, అఖిలపక్షం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
విమానాలకు బాంబు బెదిరింపులు (Bomb Threats) కొనసాగుతూనే ఉన్నాయి. గత 21 రోజుల్లో 510కిపైగా విమానాలకు బాంబు థ్రెట్స్ వచ్చాయి. తాజాగా ఇండిగో ఎయిర్లైన్స్కు చెందిన మూడు విమానాలకు, ఎయిర్ ఇండియా విమానానికి బెదిరింపు కా
దేశవ్యాప్తంగా విమానాలకు బాంబు బెదిరింపులు (Bomb Threat) కొనసాగుతూనే ఉన్నాయి. గత 16 రోజుల్లో 510కిపైగా విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. తాజాగా శంషాబాద్ ఎయిర్పోర్టులోని విమానాలకు బెదిరింపు కాల్స్ వచ్చాయి.
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయకు ఆదివారం రాత్రి తృటిలో ప్రమాదం తప్పింది. ఈ ఘటన శంషాబాద్ ఆర్జీఐఏ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ బాలరాజు కథనం ప్రకారం.. ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో �
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయకు తృటిలో ప్రమాదం తప్పింది. హైదరాబాద్ పరిధిలో శంషాబాద్ ఆర్జీఐఏ పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి చోటుచేసుకున్న ప్రమాదం నుంచి ఆయన బయటపడ్డారు.