భారత్ మరో విజయంపై కన్నేసింది. బంగ్లాదేశ్తో రెండు మ్యాచ్ల సిరీస్లో ఇప్పటికే 1-0 ఆధిక్యంలో ఉన్న టీమ్ఇండియా క్లీన్స్వీప్ లక్ష్యంగా బరిలోకి దిగుతున్నది. గురువారం నుంచి మొదలవుతున్న రెండో టెస్టులో బంగ�
Indian bowlers:టీ20 వరల్డ్కప్లో టీమిండియా ప్రస్థానం సెమీస్తో ముగిసింది. నిజానికి ఈ టోర్నీలో సూపర్12 స్టేజ్లో ఇండియా అత్యధికంగా 8 పాయింట్లు సాధించింది. కోహ్లీ, సూర్య, పాండ్యా లాంటి బ్యాటర్లు మెరవడంతో క
ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ టోర్నీకి ముం దు భారత్ను గాయాల బెడ ద బాధిస్తూనే ఉన్నది. ఇప్పటికే జడే జా, బుమ్రా మెగాటోర్నీకి దూరం కాగా తాజాగా యువ పేసర్ దీపక్ చాహర్ ఇందులో చేరాడు.
ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో రాజస్థాన్ ఓటమి బరిలోకి దిగిన తొలి సీజన్లో గుజరాత్ టైటాన్స్ దుమ్మురేపింది. నిలకడైన ఆటతీరుతో ప్లే ఆఫ్స్కు చేరిన హార్దిక్ సేన.. తొలి క్వాలిఫయర్లో రాజస్థాన
గుజరాత్ పదో విజయం 7 వికెట్లతో చెన్నై చిత్తు పదునైన బౌలింగ్కు.. బాధ్యతాయుత బ్యాటింగ్ తోడవడంతో గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్-15వ సీజన్లో పదో విజయం నమోదు చేసుకుంది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకు�
గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓటమి ఉమ్రాన్ మాలిక్, అభిషేక్ శ్రమ వృథా తెవాటియా, రషీద్ఖాన్ వీరవిహారం ఐపీఎల్లో మరో మ్యాచ్ అభిమానులకు పసందైన విందు అందించింది. ఆట అంటే ఇది అన్నట్టుగా ఆఖరి వరకు హోరాహోరీగా �
గుజరాత్ ఘనంగా.. మెరిసిన షమీ, తెవాటియా ఐపీఎల్ 15వ సీజన్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో గుజరాత్ టైటాన్స్ ఘనంగా బోణీ కొట్టింది. హార్దిక్ పాండ్యా నాయకత్వంల
44 పరుగుల తేడాతో విండీస్ ఓటమి ఊహించిందే జరిగింది! గత కొన్నేండ్లుగా విండీస్పై పూర్తి ఆధిపత్యం కనబరుస్తూ వస్తున్న టీమ్ఇండియా అదే జోష్లో మరో సిరీస్ ఖాతాలో వేసుకుంది. వరుసగా రెండో పోరులోనూ రోహిత్ సేనక�
సెంచూరియన్ : దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో ఇండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. 113 రన్స్ తేడాతో కోహ్లీ సేన విజయం సాధించింది. రెండవ ఇన్నింగ్స్లో 305 రన్స్ టార్గెట్తో బరిలోకి దిగిన సఫారీలు.. క�
దుబాయ్: టీ20 వరల్డ్కప్ను ఇండియానే ఎగురుచేసుకుపోతుందని ఆస్ట్రేలియా మాజీ బౌలర్ బ్రెట్ లీ జోస్యం చెప్పాడు. ఇక ఆ టోర్నీలో అత్యధిక పరుగులు చేసేది, అత్యధిక వికెట్లు తీసేది కూడా ఇండియన్లే అని చెప్ప�