ప్రేమ పేరుతో బాలికను నమ్మించి గంజాయి అలవాటు చేసి లైంగికదాడి చేసిన ఇద్దరు యువకులతోపాటు ఓ బాలుడిని అరెస్ట్ చేసినట్టు జగిత్యాల టౌన్ సీఐ వేణుగోపాల్ సోమవారం ఒక ప్రకనటలో తెలిపారు. తన కూతురిని గంజాయికి బాన�
తన కూతురితో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా లైంగికదాడికి యత్నించాడని ఓ తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ బండారి సంపత్పై పోక్సో కేసు నమోదు చేసి పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కేయూ �
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్పపై (BS Yediyurappa) లైంగిక వేధింపుల కేసు నమోదయింది. ఓ మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అభియోగాలు నమోదయ్యాయి.
ఆరేండ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన యువకుడిపై ఫిలింనగర్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఫిలింనగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఓ కాలనీలో నివాసముంటున్న బాలిక (6) ఒకటో తరగతి చదువుతున్నది.
బోయిన్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో నమోదైన లైంగికదాడి కేసులో సొంత తండ్రి రమావత్ రమేశ్ (30)కు 25 ఏండ్ల జైలు శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధిస్తూ 12వ అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి టి.అనిత మంగళవారం తీ�
మండలంలోని ఓ గ్రామంలో మైనర్ బాలిక లైంగికదాడికి గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామస్తుల వివరాల ప్రకారం బాలిక నివాస స్థలం సమీపంలో పాడుబడ్డ ఇండ్లు ఉన్నాయని, మధ్యాహ్నం అటు నుంచి వెళ్తున్న బాలికన�
పదో తరగతి చదువుతున్న బాలికపై లైంగికదాడి చేసిన నిందితుడు మినుముల అఖిల్కు 20 సంవత్సరాలు జైలు శిక్ష, రూ.4 లక్షల జరిమానా విధిస్తూ హనుమకొండ జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి అపర్ణాదేవి సోమవారం తీర్పు వెల్లడించా�
తిమ్మాజిపేట మండలంలోని ఓ గ్రామంలో ఏడేండ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన వ్యక్తి లైంగికదాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. బాలికను సదరు వ్యక్తి తన ఇంటికి పిలిపించుకొని లైంగికదాడి చేశాడన్నారు.
చిన్నారిపై లైంగికదాడి జరిగిన ఘటన వనపర్తి జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఐ కేఎస్ రత్నం, ఎస్సై నరేందర్ కథనం మేరకు.. ఈనెల 22న ఆత్మకూరు మండలంలో ఐదేండ్ల చిన్నారికి చాక్లెట్లు ఇస్తానని చెప్పి అదే వా�
నిస్సహాయులైన ఇద్దరు బాలికలకు మాయమాటలు చెప్పి ఆటోలో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడడానికి ఇద్దరు యువకులు పథకం పన్నారు. బాలికలు చాకచక్యంగా వ్యవహరించి ఆ ప్రమాదం నుంచి బయటపడిన ఘట�
పోక్సో కేసులో ఓ వ్యక్తికి కోర్టు 20 ఏండ్ల జైలు శిక్ష విధించింది. జనగామ మండలంలోని చీటకోడూరుకు చెందిన వడ్లకొండ ప్రసాద్ అలియాస్ బొట్ల ప్రసాద్ 2019లో ఓ బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు శుక్రవారం జిల్లా కోర
స్నేహం ముసుగులో కొందరు.. ఆన్లైన్ ఫ్రెండ్షిప్ పేరుతో ఇంకొందరు, ప్రేమ ముసుగులో మరికొందరు, పెళ్లాడతానని మ రొకరు.. పేర్లు ఏమైతేనేం.. అంతిమంగా బలవుతున్నది మాత్రం అమ్మాయిలే.
మహిళల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం నిర్భయ చట్టం ప్రవేశపెట్టింది. నిర్భయ అంటే నేటి సమాజంలో ప్రతి ఒక్కరి మదిలో మెదులుతూ మహిళలకు పూర్తి రక్షణ కల్పిస్తున్న చట్టం. గతంలో ఎన్నడూ లేనంతగా మహిళలకు భద్రత కల్పిస్తు