తిమ్మాజిపేట మండలంలోని ఓ గ్రామంలో ఏడేండ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన వ్యక్తి లైంగికదాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. బాలికను సదరు వ్యక్తి తన ఇంటికి పిలిపించుకొని లైంగికదాడి చేశాడన్నారు.
చిన్నారిపై లైంగికదాడి జరిగిన ఘటన వనపర్తి జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఐ కేఎస్ రత్నం, ఎస్సై నరేందర్ కథనం మేరకు.. ఈనెల 22న ఆత్మకూరు మండలంలో ఐదేండ్ల చిన్నారికి చాక్లెట్లు ఇస్తానని చెప్పి అదే వా�
నిస్సహాయులైన ఇద్దరు బాలికలకు మాయమాటలు చెప్పి ఆటోలో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడడానికి ఇద్దరు యువకులు పథకం పన్నారు. బాలికలు చాకచక్యంగా వ్యవహరించి ఆ ప్రమాదం నుంచి బయటపడిన ఘట�
పోక్సో కేసులో ఓ వ్యక్తికి కోర్టు 20 ఏండ్ల జైలు శిక్ష విధించింది. జనగామ మండలంలోని చీటకోడూరుకు చెందిన వడ్లకొండ ప్రసాద్ అలియాస్ బొట్ల ప్రసాద్ 2019లో ఓ బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు శుక్రవారం జిల్లా కోర
స్నేహం ముసుగులో కొందరు.. ఆన్లైన్ ఫ్రెండ్షిప్ పేరుతో ఇంకొందరు, ప్రేమ ముసుగులో మరికొందరు, పెళ్లాడతానని మ రొకరు.. పేర్లు ఏమైతేనేం.. అంతిమంగా బలవుతున్నది మాత్రం అమ్మాయిలే.
మహిళల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం నిర్భయ చట్టం ప్రవేశపెట్టింది. నిర్భయ అంటే నేటి సమాజంలో ప్రతి ఒక్కరి మదిలో మెదులుతూ మహిళలకు పూర్తి రక్షణ కల్పిస్తున్న చట్టం. గతంలో ఎన్నడూ లేనంతగా మహిళలకు భద్రత కల్పిస్తు
విద్యార్థినిని కిడ్నాప్ చేసిన ముగ్గురు కీచకులు రాక్షసత్వానికి ఒడిగట్టారు. ఈ దారుణం సనత్నగర్ పరిధిలో జరిగింది. మధురానగర్ పోలీసుల కథనం ప్రకారం.. మోతీనగర్ ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల బాలిక తమ కుటుంబంతో �
Karnataka | ఒక మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న తన అనుచరుడిని వెనుకేసుకురావడంతోపాటు బాధిత కుటుంబసభ్యులపై బెదిరింపులకు పాల్పడుతూ కర్ణాటక కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అమరేగౌడ పాటిల్ వివ�
మహారాష్ట్రలో మరో దారుణం జరిగింది. 14 ఏండ్ల బాలికపై ఒకడు పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. తొలుత బాలికకు గుండుగీసిన అతడు ఆపై సిగరెట్ పీకలతో తలపై వాతలు పెట్టి పైశాచిక ఆనందం పొందాడు.