శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం కురిసిన భారీ వర్షానికి చెట్లు నేలకొరిగాయి..అవి విద్యుత్ తీగలపై పడటంతో కరెంటు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మియాపూర్ జేపీనగర్ కాలనీలో విద్�
MLA Gandhi | బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో శంకుస్థాపనలు చేసిన పనులను ప్రారంభించి వెంటనే పూర్తి చేయాలని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ (MLA Gandhi) అధికారులను ఆదేశించారు.
ఐటీ కారిడార్ హస్టల్స్ అసోసియేషన్ సభ్యులకు ఎల్లవేలలా రుణపడి ఉంటానని, నియోజకవర్గంలోని అన్ని కాలనీల సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా ముందుకువెళ్తానని స్థానిక ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు.
నోటాకు కూడా ఈ ఎన్నికల్లో తగిన గుర్తు లభించింది. తొలిసారిగా ఎన్నికల సంఘం నోటాకు కూడా గుర్తును కేటాయించింది. కంట్రోల్ యూనిట్లో ఉన్న పోటీలోని అభ్యర్థుల వరుస సంఖ్య చివర 16వ గుర్తుగా నోటా ఉంటున్న విషయం తెలిస
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన డబుల్ బెడ్ రూం ఇండ్ల పథకం పేదలకు వరమని తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ అన్నారు. సోమవారం శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్�
పేదల కష్టనష్టాలలో సీఎం కేసీఆర్ అండగా నిలుస్తూ వారికి పూర్తి భరోసాను కల్పిస్తున్నారని విప్ అరెకపూడి గాంధీ అన్నారు. సీఎం సహాయనిధి పథకంతో కార్పొరేట్ వైద్యాన్ని పేదలు పొందేలా ఆర్థిక తోడ్పాటును అందిస్త�
నిత్య వ్యాయామంతో ఆరోగ్యం చేకూరుతుందని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ తెలిపారు. మాదాపూర్లోని పత్రికనగర్ కాలనీ అసోసియేషన్
కొండాపూర్ : అభివృద్ధికి కేరాఫ్గా నిలుస్తున్న శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ట్రాఫిక్ అంతరాయాలు తలెత్తకుండా అవసరమైన అన్ని చోట్లలో కోట్ల రూపాయాలతో రోడ్ల విస్తరణ పనులు చేపడుతున్నట్లు ప్రభుత్వ విప్, శే�
కొండాపూర్ : నియోజకవర్గ వ్యాప్తంగా నెలకొన్న సమస్యలకు శాశ్వత పరిష్కారమందించే దిశగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. సో�
మియాపూర్ : పేదల ఆరోగ్యం పాలిట సంజీవనిలా సీఎం సహాయ నిధి పథకం తోడ్పాటును ఇస్తున్నదని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా తమ సర్కారు కృషి చేస్తున్నదని, ఎటువంటి కష్టమొచ్చినా తాను�
మియాపూర్ : సీఎం సహాయ నిధి ఆపదకాలంలో పేదల పాలిట పెన్నిదిలా నిలుస్తున్నదని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. పేదరికంతో బాధపడుతూ అనారోగ్యాలకు గురవుతున్న పేదలకు ఈ పథకం కొండండ అండగా నిలుస్తున్నదన్నారు.
మియాపూర్ : వివేకానందుడి 157 వ జయంతిని పురస్కరించుకుని శేరిలింగంపల్లి నియోజకవర్గం వివేకానందనగర్ డివిజన్లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లు మాధవరం రోజాదేవి, దొడ్ల వెంకటేశ్ గౌడ్, �
మియాపూర్ : రాష్ట్రంలో అతి పెద్దదైన శేరిలింగంపల్లి నియోజకవర్గ సమున్నాభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని, ఇప్పటికే వేలాది కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి పనులను చేపట్టినట్లు, రాబోయే రోజులలో ఈ పురోగతిని