కోరుట్ల పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో రేనే హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆర్ఎంపీ, పీఎంపీలకు సీపీఆర్ విదానంపై అవగాహన, శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఐఎంఏ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ అనూప్ రావు, ప
మండల కేంద్రంలోని స్థానిక కేడీసీసీబీ బ్యాంక్ ఆధ్వర్యంలో జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంకు మేనేజర్ భూక్య ప్రవీణ్ మాట్లాడుతూ బ్యాంకు నుంచి జరిగ�
అంతర్జాతీయ సహకార సంవత్సరం సందర్భంగా మండల కేంద్రంలోని స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో సహకార సంస్థల పాత్ర, ప్రాధాన్యతపై శుక్రవారం విద్యార్థులకు అవగహన సదస్సు నిర్వహించారు.
మండల కేంద్రంలోని స్థానిక ఆదర్శ పాఠశాలలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు మాదక ద్రవ్యాలపై అవగహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా మెట్పల్లి సీఐ అనిల్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు చెడు వ్యాసనాల బా
Bhubharathi Act | ధర్మారం, ఏప్రిల్19: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ఆర్వోఆర్ చట్టం, భూ భారతి తో భూ సమస్యలు పరిష్కారమవుతాయని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
Telangana Jagruthi | 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈనెల 26 తేదీన తెలంగాణ జాగృతి (Telangana Jagruthi) విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ‘గణతంత్ర భారత్ - జాగ్రత్త భారత్’ పేరిట హైదరాబాద్లోని తెలంగాణ సారస్వత పరిషత్లో సెమినా�
జేఎన్టీయూహెచ్ వర్సిటీలోని ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్(ఐపీఆర్) సెల్ ఆధ్వర్యంలో వర్సిటీ గోల్డెన్ జూబ్లీ సెమినార్ హాలులో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంశంపై ఒక రోజు సెమినార్ నిర్వహించారు.
ఆదాయపు పన్ను చెల్లింపుపై ప్రతిఒక్కరూ అవగాహన పెంచుకోవాలని కలెక్టర్ జి.రవినాయక్ అన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా కోశాధికారి కార్యాలయం ఆధ్వర్యంలో సంబంధింత అధికారులతో మంగళవారం ఆదాయపు పన
సరైన మార్గదర్శనం ఉంటే విదేశాల్లో ఉన్నతాభ్యాసం చేయాలన్న విద్యార్థుల కల సులువుగా సాకారమవుతుందని వై యాక్సిస్ సొల్యూషన్స్ కన్సల్టెన్సీ ఉపాధ్యక్షుడు ఫైజల్ హుస్సేన్ అన్నారు.
హైదరాబాద్ వేదికగా ఆచార్య నాగార్జునుడిపై అంతర్జాతీయ సదస్సును నిర్వహించేందుకు సమాలోచనలు చేస్తున్నామని మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్యకు చెందిన 24 మం ది బౌద్ధ ప్రతినిధుల బృందం
రుద్యోగులకు అండగా 80,039 ఉద్యోగాలను ఒకేసారి ప్రకటించి, దేశానికి తెలంగాణ మార్గదర్శిగా నిలిచిందని గ్రూప్-1 అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిండ్ల చంద్రశేఖర్గౌడ్ అన్నారు. ఇంత భారీ ఉద్యోగ ప్రకటన దేశంలోన�
ఖమ్మం : కళాశాల స్ధాయిలోనే సామాజిక సేవ, వ్యక్తిగత నైపుణ్యం,జాతీయతాభావాలు కలిగి దేశాభివృద్దిలో భాగస్వామ్యం కావాలని కాకతీయ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ కో-ఆర్డినేటర్ నారాయణ విద్యార్థులకు సూచించారు. శుక్రవారం
ప్రకృతి వ్యవసాయం | తిరుపతి : తితిదే ఆధ్వర్యంలో తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో తెలుగు రాష్ట్రాల రైతులకు గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం పై ఈనెల 30 31 తేదీల్లో ఉచిత అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు సేవ్ స్వచ్ఛంద సంస
ములకలపల్లి: అక్టోబరు 18న కొత్తగూడెంలో నిర్వహించ తలపెట్టిన సెమినార్ను జయప్రదం చేయాలని తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర నాయకులు కాసాని ఐలయ్య పిలుపునిచ్చారు. ములకలపల్లిలోని రైతుసంఘం కార్యాలయంలో వర్సా శ్రీరాముల�